Category ముఖ్యాంశాలు

తెలంగాణ ఆత్మగౌరవ, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వ ప్రతీక ‘ బతుకమ్మ..’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13:: నేడు బతుకమ్మ పండుగ ప్రారంభం ..ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని  ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.  బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ…

పొన్నాల బీఆర్‌ఎస్‌లోకి వొస్తానంటే వారి ఇంటికి వెళతా

బీఆర్‌ఎస్‌ ‌సీఎం అభ్యర్థి కేసీఆరే కాంగ్రెస్‌, ‌బీజేపీ  సీఎం అభ్యర్థి చెప్పగలరా..? డియా చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌బీఆర్‌ఎస్‌ ‌సీఎం అభ్యర్థి కేసీఆర్‌ అని మంత్రి కేటీఆర్‌ ‌చిట్‌ ‌చాట్‌లో అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్‌ ‌నేత…

నేడు మరోసారి మంత్రి హరీష్‌ ‌రావు హుస్నాబాద్‌ రాక

సిఎం కేసీఆర్‌ ‌పర్యటన ఆదివారం హుస్నాబాద్‌లో ఉన్నందున శనివారం మంత్రి హరీష్‌ ‌రావు మరోసారి హుస్నాబాద్‌లో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది. మూడురోజుల క్రితం మంత్రి హరీష్‌ ‌రావు హుస్నాబాద్‌లో పర్యటించి సభాస్థలిని సందర్శించి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా సిఎం కేసీఆర్‌…

సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే వొడితల

హుస్నాబాద్‌ ‌పట్టణ సమీపంలో కరీంనగర్‌ ‌రోడ్డులో విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌ ‌పక్కన గత రెండు రోజులుగా జరుగుతున్న సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం పర్యవేక్షించారు. మైదానం చదును పనులు, వేదిక నిర్మాణం పనులు, అలాగే హెలిప్యాడ్‌ ‌నిర్మాణం పనులు పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌ ‌పనులు పర్యవేక్షించారు. మరోసారి మండలాల వారిగా నాయకులు,…

రేపు గులాబీ కంచు కోటలో సిఎం కేసీఆర్‌ ‌బహిరంగ సభ

ఇదే తొలి ఎన్నికల ప్రచార సభ హుస్నాబాద్‌లో తిరుగులేని శక్తిగా బీఆర్‌ఎస్‌ ‌భారీ జనసమీకరణకు ఏర్పాట్లు…గులాబీమయమైన హుస్నాబాద్‌ అన్ని దారులు హుస్నాబాద్‌ ‌వైపే హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌హుస్నాబాద్‌ ‌గులాబీ మాయమవుతుంది. సిఎం కేసీఆర్‌ ‌బహిరంగ సభకు ముస్తాబవుతుంది. తొలి ఎన్నికల ప్రచార సభకు సన్నద్ధమవుతుంది. తొలి ప్రచార సభను పెద్ద ఎత్తున…

భదాద్రిలో ముక్కోటికి ముహూర్తం ఖరారు

డిసెంబర్‌ 22‌న తెప్పోత్సవం..23న వైకుంఠ ద్వార దర్శనం 15 నుండి రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు విలేఖరుల సమావేశంలో ఈఓ  రమాదేవి   దేవి భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి తర్వాత అతిపెద్ద వేడుక ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు డిసెంబర్‌ 13‌వ తేది నుండి 2024…

కాంగ్రెస్‌ ‌పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

తనను ఏమాత్రం పట్టించే కోవడం లేదని ఆవేదన చాలా కాలం నుంచి అవమానాలు ఎదుర్కుంటున్నట్లు వెల్లడి విల్లాలు, డబ్బులిచే వారికే పార్టీ టికెట్లంటూ ఆరోపణ 16న బిఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం..? జనగామ, ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 13 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి మరో బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. టిపిసిసి మాజీ ఆధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల…

మెదక్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ షాక్‌

మెదక్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిధర్‌ ‌రెడ్డి మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు.  ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరడంతో మంత్రి హరీష్‌ ‌రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి…

కాంగ్రెస్‌ ‌కాదు స్కాంగ్రెస్‌..

ఎవరెన్ని కుట్రలు చేసినా…గెలిచేది బిఆర్‌ఎస్‌ ‌పార్టీయే.. తెలంగాణలో దొడ్డి దారిన గెలిచే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదు మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తుందని..బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో…