Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్ పార్టీ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు నియోజకవర్గాలు మాత్రమే వెలుపడ్డాయి. మిగతా ఎనిమిది నియోజకవర్గాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కేటాయించిన  నియోజకవర్గాల అభ్యర్థులు  భట్టి విక్రమార్క ( మధిర),…

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే…

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుండి 5గురు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన జాబితాలో… సంగారెడ్డి నుండి తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి, ఎస్‌సి రిజర్వుడు ఆందోల్‌ నుండి దామోదర రాజనర్సింహా, గజ్వేల్‌…

బతుకమ్మ మెట్లు శుభ్రం చేస్తూ ప్రమాదశాత్తు ముగ్గురు సఫాయి కార్మికులు మృతి

పండుగ వేళ తీగుల్‌ గ్రామంలో విషాదం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని జగదేవపూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో బతుకమ్మ పండుగ వేళ విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. బతుకమ్మ పండగ సంబురాల్లో భాగంగా తిగుల్‌ గ్రామంలోని పటేల్‌ చెరువు కట్ట వద్ద గల బతుకమ్మలను వేసే ఘాట్‌ వద్ద పిచ్చి చెట్లు మొలవడంతో చెట్లను నిర్మూలించే…

పొన్నాల ఇంటికి మంత్రి కెటిఆర్‌

సిఎం కెసిఆర్‌ సూచన మేరకు బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం నేడు సిఎం కెసిఆర్‌ను కలిసిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర అసెంబ్లీకి ఇంకో నెలన్నరకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఆ దిశగా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్‌…

తెలంగాణలో రైతు రాజ్యాన్ని తీసుకువొస్తాం

రైతులంతా మోదీ ప్రభుత్వాన్ని ఆదరించాలి కొడుకును సిఎం చేయడం తప్ప…రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయి రైతు సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వొచ్చిన తర్వాత తెలంగాణలో రహదారుల కోసం లక్షా 20…

ఆమె ఏనాడూ గ్రూప్‌ పరీక్షలు రాయలేదు

సూసైట్‌ లెటర్‌, సిసి పుటేజీల పరిశీలన హైదరాబాద్‌ నగర సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. అంతేగాకుండా ఆమె గ్రూప్‌ పరీక్ష ఎప్పుడూ రాయలేదని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్య కారణాలపై హైదరాబాద్‌ నగర సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు విూడియాకు వెల్లడిరచారు. 15 రోజుల క్రితమే హాస్టల్‌…

ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఊరూ వాడా పండుగ సందడి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనున్న ఉత్సవాలు తెలంగాణ ఆడుపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆడ బిడ్డలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ ఇది. దేశంలోనే ప్రకృతిలోని పూలను ఎంతో…

నేడు హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ కు గులాబీ దళపతి కేసీఆర్

  అందరి దృష్టి హుస్నాబాద్ వైపు  సభకు భారీ ఏర్పాట్లు ..సర్వం సిద్దం  ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్  గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావానికి హుస్నాబాద్ వేదికైంది. సి ఎం కేసీఆర్ ఆదివారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచనున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సి…

తెలంగాణ ఆత్మగౌరవ, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వ ప్రతీక ‘ బతుకమ్మ..’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13:: నేడు బతుకమ్మ పండుగ ప్రారంభం ..ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని  ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.  బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ…