Category ముఖ్యాంశాలు

జనసంద్రమైన హుస్నాబాద్..సిఎం సభకు పోటెత్తిన జనం

 సక్సెస్ తో గులాబీ పార్టీలో కొత్త జోష్.. హుస్నాబాద్, ప్రజాతంత్ర , అక్టోబర్ 15: హుస్నాబాద్ గులాబీ మయమైంది. హుస్నాబాద్ పట్టణంలోని సబ్ స్టేషన్ పక్కన సి ఎం కేసీఆర్ హాజరైన ప్రజాశీర్వాద సభకు జనం పోటెత్తారు. సుమారు లక్షమంది జనం ఈ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభ…

మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర

రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత…

కాంగ్రెస్‌ గ్యారెంటీలను కాపీ కొట్టిన కేసీఆర్‌

బీఆరెస్‌ తన ఉనికిని కోల్పోయింది కేసీఆర్‌ ఆలోచన శక్తి కోల్పోయారు కేసీఆర్‌ కు సూటిగా సవాల్‌ విసురుతున్నా.. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా వోట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ కాంగ్రెస్‌ పార్టీ…

దళిత పేదరికానికి దేశం సిగ్గుపడాలి..

ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్‌ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండువ రవీందర్‌రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌ స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి…

బి ఫార్మ్ అందుకున్న 51 మంది బీఆర్ ఎస్ అభ్యర్థులు

ఆదివారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా బీఆర్‌ఎస్‌ భవన్‌లో బీఫారాలు అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1. కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్‌ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్‌ నాయక్‌ 6. జోగు రామన్న 7. అనిల్‌ జాదవ్‌ 8.…

51 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా బీ ఫామ్‌లు అందజేత

బీ ఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చులకుగాను రూ.40 లక్షల చెక్కులు మిగతా వారు నేడు ప్రగతీభవన్‌లో తీసుకోవాలని సూచన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశమున్నట్లు ప్రచారం బీ ఫామ్‌లు అందని అభ్యర్థుల్లో ఆందోళన న్యాయపరమైన అంశాల వల్లే కొన్ని సిట్టింగ్‌ ఎంఎల్‌ఏల స్థానాల్లో మార్పులు చేయాల్సి వొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు.…

కేసీ ఆర్‌ బీమా…ప్రతి ఇంటికీ ధీమా

తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు…దశల వారీగా రూ. 5 వేలకు దివ్యాంగుల పెన్షన్లు వెంటనే రూ 5 వేలకు పెంపు…దశల వారీగా రూ. 6 వేలకు రైతు బంధు సాయం రూ.12 వేలకు పెంపు…దశల వారీగా…

కాంగ్రెస్ పార్టీ 55 అభ్యర్థుల జాబితా విడుదల 

మొదటి జాబితాలో రేవంత్, భట్టి ,  కోమటిరెడ్డి ,ఉత్తమ్, శ్రీధర్ బాబు , సీతక్క , పద్మావతి ,వేముల వీరేశం  ప్రకటించని పాలేరు ,ఖమ్మం .. రెండు ,మూడు రోజుల్లో మరో జాబితా  రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితా ఆదివారం  విడుదల చేసింది. 55 మందితో కూడిన  తొలి…

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో భట్టి విక్రమార్క కు చోటు

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాలలో మధిక ఒక్క స్థానానికి చోటు దక్కింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క మల్లు 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి…