Category ముఖ్యాంశాలు

ఓయూ పాల‌నా విభాగం అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టండి

ఓయూ పరిపాలన విభాగంలో మీ దార్శనికతకు  అనుగుణంగా మార్పు రావాలి. కానీయూనివర్సిటీ పరిపాలన విభాగం అందుకు సిద్ధంగా లేద‌నే అనుకోవాలి.ఎందుకంటే ఓయూ పరిపాలన విభాగంతో అధ్యాపకులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగుల మ‌ధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ, అది నేడు తీవ్ర స్థాయికి చేరి వీసీ , రిజిస్ట్రార్ , ఓ ఎస్డీ  లాంటి వారంటే…

అంద‌రికీ సొంతిల్లు ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– గృహ నిర్మాణంపై స‌మ‌గ్ర విధానం – అన్నివ‌ర్గాల‌కోసం అఫ‌ర్డ‌బుల్ హౌజ్ పాల‌సీ – ప్రాంతాల వారీగా వ్యూహాలు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర  రెవెన్యూ, గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల‌ శాఖ…

అన్ని రంగాల నిపుణుల స‌మ‌ష్టి కృషి

“తెలంగాణ రైజింగ్ 2047” -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పన ఏ కొద్దిమందో గదిలో కూర్చొని చేసిన పని కాదు, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమ‌ష్టి సృష్టి. ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదు.…

రెండో రోజు పెట్టుబడుల వెల్లువ

-ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌డేటాసెంటర్లు -ఫార్మా సెక్టార్‌ ‌క్లీన్‌ ఎనర్జీ లో భారీ ప్రాజెక్టులు -సీఎం కార్యాలయం వెల్లడి తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన…

తెలంగాణలో చలి పంజా..

-గణనీయంగా పెరిగిన చలి తీవ్రత -సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గాయి. రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 7.2…

ప్ర‌పంచ‌స్థాయిలో ఫ్యూచ‌ర్ సిటీ

-13 ల‌క్ష‌ల‌మందికి ఉద్యోగాలు – 13500 ఎక‌రాల్లో నిర్మాణం -9ల‌క్ష‌ల జ‌నాభా – డేటా సెంట‌ర్ల‌కోసం 400 ఎక‌రాలు – ఆరు అర్బ‌న్‌జిల్లాలుగా ఏర్పాటు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు  దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

తెలంగాణ ఉద్య‌మ‌మంటేనే కేసీఆర్ త్యాగం

-ఆయ‌న చేసిన పోరాట ఫ‌లిత‌మే నేటి ప్ర‌త్యేక రాష్ట్రం – త‌న శ‌వంపై తెలంగాణ జెండా క‌ప్ప‌మ‌న్న త్యాగ‌శీలి కేసీఆర్‌ – కేసీఆర్ దీక్షాదివ‌స్ లేక‌పోతే డిసెంబ‌ర్ 9లేదు – డిసెంబ‌ర్ 9లేక‌పోతే జూన్ 2లేదు – తెలంగాణ‌ను వెనుబ‌డేలా చేశారు – విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు  డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ…

ఏయిర్‌పోర్టుల అనుమతికి నో చెప్పిన కేంద్రం

‘మామునూర్‌’‌లో భూసేకరణే ఆలస్యం మామునూరు మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర గ్రీన్‌ఫీల్డ్ ఏయిర్‌పోర్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో తమ ప్రాంతంలో విమానాలు ఎగిరేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీరని నిరాశ ఎదురైంది. దాదాపు పది సంవత్సరాలుగా భూ అన్వేషణ, సర్వేలు, సాంకేతిక విషయాలపేర గడుపుతూ వొస్తున్న కేంద్రం, ప్రతిపాదనలో ఉన్న మూడు…

విజయవంతమైన తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్ 

ఫోటో : ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా( Olectra) ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. స్వయంగా కారు నడిపిన సీఎం, అనంతరం ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు. తొలి రోజున చారిత్రాత్మకంగా పెట్టుబడులు  ఆర్థిక సదస్సులో పెట్టుబడుల వెల్లువ  ఒకేరోజు…