Category ముఖ్యాంశాలు

12 ‌మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల

Fake memberships of state BJP

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 7 : భారతీయ జనతా పార్టీ 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 7 సీట్లు జనసేనకు కేటాయించింది.…

దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి ప్రజల చేతిలో వజ్రాయుధం వోటు కాంగ్రెస్‌ ‌చేతికి అధికారం ఇస్తే రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌ 24 ‌గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 50 ఏళ్లుగా కాంగ్రెస్‌ ‌రాష్ట్రానికి, దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదు ధరణితో రైతు బాధలకు…

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 7 : ‌తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా…

కేసీఆర్‌ ‌వొచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందని వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అం‌టేనే అతుకుల బొంత…మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. ‌మన చంటి లోకల్‌…‌మంచి మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇంచార్జ్ ‌ల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సీఎం అభ్యర్థులు 32…

24 ‌గంటల కరెంటు వొస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్‌ ‌నామినేషన్‌ ‌వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అలంపూర్‌/ ‌గద్వాల/ మక్తల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ఉచిత విద్యుత్‌ ‌పేటెంట్‌ ‌కాంగ్రెస్‌ ‌ది..24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ ‌చెబుతుండు…నేను సూటిగాసవాల్‌ ‌విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌ ‌స్టేషన్‌ ‌కైనా వెళదాం.నిజంగా 24…

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమ్మితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ‌విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 :…

బిజెపి అధికారంలోకి వొస్తే బిసి సిఎం..

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చని బిఆర్‌ఎస్‌ ‌నీళ్లు, నిధులు, నియామకాలపై మోసం బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నాణానికి బొమ్మాబొరుసు లిక్కర్‌ అవినీతిలో ఎవరినీ వొదిలి పెట్టేది లేదు పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని రాష్ట్ట్ర ప్రభుత్వం అవినీతి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం పేదలకు మరో పదేళ్లు ఉచిత రేషన్‌ ‌హైదరాబాద్‌ ‌బిసి ఆత్మగౌరవ సభలో మోదీ…

దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే… మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలలో రాజకీయంగా పరిమితి చెందలేదని, ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతూ అఙవండాలు, ఆరోపణలు సంధిస్తు రాజకీయ…

నేడు కేంద్రం సింగరేణిని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తుంది

నాడు సమైక్య పాలకులు అప్పుల కింద 49 శాతం కేంద్రానికి కట్టబెడితే… సంస్థ తెలంగాణకు కొంగు బంగారం కాంగ్రెస్‌ హాయంలో కరెంట్‌, త్రాగు, సాగునీరు లేదు సూటు కేసులు, డబ్బు సంచులు కావాలా…అభివృద్ధి కావాలా? బాల్క సుమన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి మందమర్రి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు…