Category ముఖ్యాంశాలు

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా రాజకీయ పార్టీల సీట్ల…

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారనీ, అందు నాంది గజ్వేల్‌ కావాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ..సిఎం కేసీఆర్‌ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ…

ఇక్కడ నేను గెలిస్తే గజ్వేల్‌ ప్రజలు గెలిచినట్టు…  :ఈటల రాజేందర్‌

గజ్వేల్‌లో తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్టేనని గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రాజేందర్‌ మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాననీ, గజ్వేల్‌కు కేసీఆర్‌ పరాయి వ్యక్తిగానీ, తాను కావని,…

24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్‌ నామినేషన్‌ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ ది..24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ చెబుతుండు…నేను సూటిగాసవాల్‌ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌ స్టేషన్‌ కైనా వెళదాం.నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్‌ నామినేషన్‌…

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ విమర్శలు రాహుల్‌ గాంధీ ధరణిని తీస్కపొయి బంగాళాఖాతంలో…

సీ ఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య

నేటి నియోజక వర్గాల పర్యటన లో భాగంగా దేవకద్ర కు వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను…

బీజేపీ పాలనలో.. దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య

–మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి *బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది *కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత బిఅర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి, మహేశ్వరం…

వైశ్యుల వ్యాపారాభివృద్ధికి చిరునామా వీబీజీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05: వైశ్యుల వ్యాపారాభివృద్ధికి వాసవి బిజినెస్ గ్రూపు(వీబీజీ) సంస్థ చిరునామాగా మారిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వీబీజీ సంస్థ ఆధ్వర్యంలో వైశ్యుల కోసం ప్రత్యేకించి ఆదివారం ఉచిత బిజినెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బండారు సుబ్బారావు, గుండా ప్రకాష్, ఆర్ఎస్ పీ బద్రినాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో…

లోన్ రికవరీ ఏజెంట్ల వేదింపులకు మంత్రి గన్ మెన్ ఆత్మహత్య

    హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్ ఫజల్ అలీ సూసైడ్ చేసుకున్నారు. కూతురు ముందే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేటు బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.మంత్రి సబితా ఎస్కార్ట్‌లో ఏఎస్‌ఐగా…