Category ముఖ్యాంశాలు

కామారెడ్డిలో కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌ ‌ప్రకటన

అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్ల ఖర్చు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు గౌడన్నలకు వైన్‌షాపుల్లో 25శాతం కేటాయింపు ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు జనగామకు సర్దార్‌ ‌సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం బిసి డిక్లరేషన్‌…

తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌ ‌వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్‌ ‌విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకుని దాదాపు ఆరు…

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ కుదుపు..

బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ ‌నేతలు… జిల్లా కాంగ్రెస్‌ ‌ప్రముఖులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, ‌విద్యార్థి నేతగా పేరున్న కూటూరి మానవతారాయ్‌ ‌మరియు పలువురు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు శుక్రవారం నాడు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…

లోపభూయిష్టంగా కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌

‌బీజేపీ ఐడియాలజీని ప్రతిబింబిస్తుంది బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం డిక్లరేషన్‌ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌కుట్ర కామారెడ్డిలో రేవంత్‌ ‌రెడ్డి, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖయం కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌పై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ ‌లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌…

టిటీడీ ఎల్ ఏ సీ సభ్యునిగా ‘ ప్రజాతంత్ర ‘ ఎడిటర్  దేవులపల్లి అజయ్

ఉత్తర్వులు జారీ చేసిన ఈఓ హైదరాబాద్,నవంబర్10: తెలంగాణ లో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ ని నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసారు. జూబిలీ హిల్స్, హిమాయత్ నగర్ మరియు  నిర్మాణం లో ఉన్న కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొననునట్లు…

భద్రాచలంలో సీపీఐ పార్టీ కనుమరుగు ….!

 టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న రావులపల్లి రాంప్రసాద్. భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 10 :  భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జిల్లా మంత్రి…

ఆర్మూర్‌లో జీవన్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌సందర్భంగా అపశృతి

కెటీఅర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం. ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : ‌నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రచార రథంపై నుంచి పడిన కెటిఆర్‌, ‌జీవన్‌ ‌రెడ్డి, సురేష్‌ ‌రెడ్డిలకు స్వల్ప గాయాల్యాయి. వారిని వెంటనే జిల్లా కేంద్రానికి తరలించారు. ఆర్మూర్‌లో బిఅర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌వేసెందుకు అంకాపూర్‌ ‌నుంచి…

ఐటీ దాడులకు భయపడేది లేదు

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌సీరియస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్లు, కార్యాలయాలపై…

ఐదేళ్లు కష్టపడి పని చేసి పరీక్ష రాశాను…

సిద్ధిపేట ప్రజలు ఆత్మసాక్షిగా నాకు మార్కులు వేయాలి పక్క రాష్ట్రం వారికి వోట్లు అడిగే హక్కు లేదు సెన్సేషన్‌ అవడం కోసం కేసీఆర్‌పై నోరు జారుతున్నారు.. సిద్ధిపేటలో నామినేషన్‌ ‌వేసిన మంత్రి హరీష్‌ ‌రావు గజ్వేల్‌లో నామినేషన్‌ ‌వేసిన సిఎం కేసీఆర్‌ అం‌బులెన్స్‌లో వొచ్చి నామినేషన్‌ ‌వేసిన దుబ్బాక అభ్యర్థి కేపీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 9…