Category ముఖ్యాంశాలు

కొడంగల్‌ ‌నియోజకవర్గం లో రోజు రోజుకు ఖాలీ అవుతున్న బీ ఆర్‌ఎస్‌

దౌల్తాబాద్‌ ‌మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ యువకులు వివిధ పార్టీల నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌మాట్లాడుతూ రానున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో యువకులకు పెద్దపిట్ట వేసి సమచిత స్థానం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. వచ్చే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో కొడంగల్‌…

‌ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 3 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో  ‘బీసీల ఆత్మగౌరవ సదస్సు’ జరగనుంది. 11న సికింద్రాబా ద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో మాదిగ ఉప కులాల ‘విశ్వరూప మహాసభ’ జరగనుంది. ఈ…

చుక్క మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం

పార్టీల విధివిధానలపై ప్రజల్లోకి పోదాం 2014 కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టెలోనే రైతు బంధు…కేసీఆర్‌ ‌కాపీ కొట్టారు రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఇచ్చాం ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోతుంది మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని అధికారురులే ఒప్పుకున్నారు కెసిఆర్‌ ‌వాదనల్లో లాజిక్‌ ‌లేదు సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ నేను కందిపప్పు…కేటీఆర్‌ ‌గన్నేరు పప్పు మీట్‌…

కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌

‌తాను కందిపప్పు లాంటివాణ్ణని.. కందిపప్పు ఆరోగ్యానికి మంచిదని కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి కౌంటరిచ్చారు. తమ కొడంగల్‌, ‌తాండూరు ప్రాంతాల్లో కంది పప్పుకు మంచి పేరుందని, అందుకే తాను కందిపప్పునని, కానీ కేటీఆర్‌ ‌గన్నేరు పప్పు లాంటివాడని, అది తింటే చస్తారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండని, గన్నేరు పప్పును కాదని…

తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయిండ్రు

బిజెపితో పవన్‌ ‌కల్యాణ్‌, ‌కాంగ్రెస్‌తో వైఎస్‌ ‌షర్మిల చేతులు కలుపుతున్నరు జగ్గారెడ్డి కూడా తెలంగాణ ద్రోహి మనం గట్టిగా రంగంలోకి దిగితే పారిపోతడు ఎన్నికల్లో బీజేపీ డక్‌ ఔట్‌, ‌కాంగ్రెస్‌ ‌హిట్‌ ‌వికెట్‌, ‌కేసీఆర్‌ ‌సెంచరీ సీఎం కేసీఆర్‌ని క్రిమినల్‌ అనడం హాస్యాస్పదం కాంగ్రెస్‌ ‌ముసుగులో మళ్లీ తెలంగాణ ద్రోహులు రాష్ట్రానికి వొస్తున్నారు సంగారెడ్డిలో పార్టీ…

దేశంలోనే ‘దళితబంధు’ తెచ్చింది ఒక్క కేసీఆర్‌..‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ మాత్రమే…

పదేళ్ల పాలనలో అంతా ప్రశాంతతే…   ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు…లాఠీచార్జి లేదు…ఫైరింగ్‌ ‌లేదు… ధరణి వల్ల దలారులు, లంచావతారాల బెడద తప్పింది చెరువులను బాగుచేసుకోవడం, చెక్‌ ‌డ్యాంల నిర్మాణాలను కాంగ్రెస్‌ ఎం‌దుకు చేయలేదు.. మిషన్‌ ‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు లోకమంతా ప్రైవేట్‌ ‌మయం చేస్తున్న మోదీ భైంసా, ఆర్మూర్‌ ‌ప్రజా…

కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

నాసిరకం, నాణ్యత లేకుండా నిర్మాణం నాలుగేండ్లలోనే పిల్లర్లు కుంగిపోయాయి బిజెపి అధికారంలోకి రాగానే ప్రాజెక్టు లోపాలపై పూర్తి స్థాయి విచారణ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 03 :  ‌కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపచంలోనే అత్యద్భుతమైన ప్రాజెక్టుగా ఇంటర్నేషనల్‌ ‌లెవెల్‌ ‌లో ప్రచారం చేసుకున్నారు. నేడు ప్రాజెక్టు కోసం…

‌ప్రజా’తంత్రం’

కప్పల తక్కెడలో నాయకులు పక్క పార్టీల్లోకి ఇట్టే గెంతులు టిక్కెట్ల వేటలోన సయ్యాటలు తెగ మార్చేస్తున్నారు జెండాలు వాదోపవాదాలకే సిద్ధాంతాలు పీఠాల కోసమే ఇన్ని ఆరాటాలు మీ వంకే చూస్తున్నారు జనాలు వోటు బెత్తంతో వేస్తారిక వాతలు – వి రమేష్‌ ‌బాబు మూడువేల కిలోమీటర్ల పైగా తెలంగాణా వ్యాప్తంగా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి నవుతానంటూ…

‌ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం

ప్రజలు తమ పరిణతిని ప్రదర్శించాలి తమాషాగా వోటు వేస్తే తలరాతలు మారుతాయి 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనను, 10 ఏళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనను బేరీజు వేసుకోవాలి గతంలో కరువు, కాటకాలతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలు ఎడారిని తలపించేవి నేడు సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్‌తో సస్యశ్యామలం ధరణిని రద్దు చేసి మళ్లీ భూముల…