Category ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు.

అధికారంలోకి వొచ్చాక వాళ్ల కరెంట్‌ ‌బంద్‌ ‌చేస్తాం డబ్బా ఇండ్లు వొద్దన్న కెసిఆర్‌ ‌నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టియ్యలేదు వర్ధన్నపేట నియోజకవర్గం ప్రచారంలో పిపిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కెసిఆర్‌ ‌పాపం పండింది…ప్రజలే బుద్ధి చెప్తారు : స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌ప్రచారంలో రేవంత్‌ ‌రెడ్డి వర్థన్నపేట/స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌తెలంగాణా ప్రజలు…

‌ప్రజల కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌  

‌కాంగ్రెస్‌ ‌నాయకులు బాధ్యతారాహిత్యంగా ఏదితోస్తే అదే మాట్లాడుతున్నరు రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న ఇబ్బందులను ఒక్కొక్కటి అధిగమిస్తూ ముందుకెళ్లినం ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో నెం. 1 స్థానంలో తెలంగాణ కారు గుర్తుకు వోటేసి మంచిరెడ్డి కిషన్‌ ‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి ఇబ్రహీంపట్నం ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, నవంబర్‌…

బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి..: కిషన్ రెడ్డి

ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కెసిఆర్ వస్తుండంతో బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసారని..ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కేంద్రమంత్రి, బిజెపి…

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …  భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎన్నికల సమర్పిస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టూర్ ప్రోగ్రాం ఖరారు అయింది. 19వ తేదీన 11 గంటలకు భద్రాచలం పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్లో…

పాలమూరు ప్రజలను నిండా ముంచారు

ఏమీ చేయని.. ఏమీ తేలేని బీఆరెస్ సిగ్గులేకుండా వోట్లు అడుగుతోంది నన్ను అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో తెలియదు అని కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతు బంధు రాదని కేసీఆర్ అంటుండు ఉచిత…

‌బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీని అడ్డుకుందాం..వ్యతిరేకిద్దాం..!

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పాలకులకు గుణపాఠం చెప్పే విధంగా వోటును వాడుకుందాం పౌర సమాజ వేదికలు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‘‘‌లక్షలాది ప్రజల ప్రజాస్వామిక పోరాటం ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాలరాసి, నిరంకుశ పాలనతో, ఆవినీతితో ప్రజల వనరులను దోపిడీ చేస్తూ, విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన…

అధికారంలోకి వొచ్చేది..హ్యాట్రిక్‌ ‌కొట్టేది కేసీఆరే గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్‌

రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌చేసింది ఏం లేదు ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్‌ ‌రెడ్డికి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి కర్నాటక మోడల్‌ అని చెప్పి ఇప్పుడు తోక ముడుచుకున్నారు మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో గట్లు సహా పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌టిపి నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌…

‌రాష్ట్రంలో17న అమిత్‌ ‌షా, 25, 26, 27 తేదీల్లో మోదీ పర్యటనలు

పూర్తిస్థాయిలో ప్రచారంపై బీజేపీ దృష్టి 17న మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.…

భూ మండలం మీద రైతుబంధు తెచ్చిందే నేను

దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత మనదే సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలి కమిట్మెంట్‌ ఉన్న నాయకుడు పెద్ది…గత ఎమ్మెల్యేలు చేయని పనులు చేసి చూపించిండు ప్రభుత్వం ఏదైనా ఎమ్మెల్యే సరిగ్గా ఉండాలి నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ‌నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌భూ మండలం…