13న సెలవు కోసం సిఎస్ లేఖ

ఎన్నికల విధుల్లో లేని వారికే వర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : దీపావళి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ప్రకటించేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి సీఎస్ శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన పక్రియ ఉంది. నెగోషియెబుల్ ఇన్ట్స్రుమెంట్ యాక్టు ప్రకారం ప్రభుత్వ సెలవు ప్రకటనకు నామినేషన్ల స్కూట్రినీ…





