Category ముఖ్యాంశాలు

మూడోసారి సీఎంగా కేసీఆర్‌ ‌చరిత్ర సృష్టిస్తారు

రాష్ట్రంలో కరువుగానీ, కర్ఫ్యూలు గానీ లేవు సీఎం నేతృత్వంలో గ్లోబల్‌ ‌సిటీగా హైదరాబాద్‌ ‌ప్రజలు పోలింగ్‌ ‌బూత్‌లలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి మీట్‌ ‌ద ప్రెస్‌లో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్‌…

కేసీఆర్‌ ‌గద్దె దిగిపో….

మరోసారి వోటు వేసి మోసపోతే..గోసపడుతాం కాళేశ్వరంతో లక్షల కోట్ల అవినీతి…ధరణితో పేద రైతుల భుములు ఆగం సిఎం కేసీఆర్‌ ‌పాలనపై టిజెఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు కోదండరామ్‌ ‌ఫైర్‌ ‌సంపూర్ణ మద్దతు కాంగ్రెస్‌ ‌పార్టీకేనని స్పష్టం మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కేసీఆర్‌ ‌కుటుంబ అవినీతి పాలనను ఈ ఎన్నికల ద్వారా పారదోలి ప్రజాస్వామిక తెలంగాణ…

జనగామ గడ్డ…ఉద్యమాల అడ్డ

కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ ‌పార్టీని మోసం చేసిన వారిని బండకేసి కొడుతాం ప్రగతి భవన్‌లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు తప్ప…రాష్ట్ర ప్రజలకు ప్రవేశం లేదు జనగామ ఎన్నికల ప్రచార సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అబద్ధాల, కబ్జాల సీఎం కేసీఆర్‌ : ‌కొమ్మూరి ప్రతాప్‌ ‌రెడ్డి జనగామ, ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కన్నతల్లి లాంటి…

అజాగ్రత్తగా ఉంటే వోటే కాటేస్తుంది

కాంగ్రెస్‌ ‌మళ్లీ కొత్త రూపంలో వొస్తున్నది జాగ్రత్త యాభై ఏండ్ల కాంగ్రెస్‌.. ‌పదేండ్ల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాల పనితీరును బేరీజు వేయాలిసం క్షేమంలో దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా తెలంగాణ కారు గుర్తుకు వోటేసి పద్మా దేవేందర్‌ ‌రెడ్డిని గెలిపించండి మెదక్‌ ‘‌ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌   మెదక్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ఆలోచించి…

రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా

– నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ – ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి – తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పక్క మహేశ్వర నియోజకవర్గంలో మీ సబితమ్మ పక్క కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బంజరుగడ్డ తాండ,దావుద్ గుడా…

అభివృద్ధికే పట్టం కట్టాలి

కుటుంబాల భవిష్యత్తును ఆలోచించి వేయాలి రైతాంగానికి అన్ని సదుపాయాలు కల్పించాం కాంగ్రెస్‌ ‌ధరణిని తీసేసి 3 గంటల కరెంటే ఇస్తారట పోరాటాల పురిట గడ్డ పాలకుర్తి..ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన, మంచి పేరున్న  ఎర్రబెల్లిని గెలిపించాలి తోర్రూరు ప్రజా అశిర్వాద సభలో సీఎం కేసీర్‌ ‌పాలకుర్తి, ప్రజాతంత్ర, నవబంర్‌ 14…

అసెంబ్లీ ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు

రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ ఉప సంహరణకు నేడు ఆఖరు రోజు……. స్పష్టం కానున్న తుది జాబితా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌మంగళవారం నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా..అత్యధికంగా గజ్వేల్‌లో…

అన్ని వర్గాలు బీజేపీకి మద్దతు

కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే   బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌బీజేపీ అంటే సబ్‌ ‌కా వికాస్‌…‌బీఆర్‌ఎస్‌ అం‌టే కెసిఆర్‌ ‌ఫ్యామిలీ వికాస్‌..‌కాంగ్రెస్‌ అం‌టే రాహుల్‌ ‌ఫ్యామిలీ వికాస్‌ అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,…

కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలు

బిజెపి అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ.. కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 14: ‌గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీది.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు…