Category ముఖ్యాంశాలు

చిదంబరం తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది

హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది కెసిఆర్‌ ‌తెలంగాణను దేశానికే మోడల్‌గా నిలిపారు చిదంబరం వ్యాఖ్యలపై ఎక్స్ ‌వేదికగా మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌.. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌కాంగ్రెస్‌ ‌నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం..దాన్ని…

చెరువులను మింగిన మల్లారెడ్డి

•అధికారులు చర్యలెందుకు తీసుకోరు •మేడ్చల్‌కు ఐటి కంపెనీల హామీని తుంగలో తొక్కారు •అటకెక్కిన డంపింగ్‌ ‌యార్డ్ ‌సమస్య •కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరుగ్యారంటీలతో పేదలను ఆదుకుంటాం •జవహర్‌ ‌నగర్‌ ‌సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌చెరువుల పక్కన భూములు కొని… చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని…

ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం

దానితోనే ఇప్పుడు రైతుబంధు వొస్తుంది •కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ •పైరవీకారులు, దలారులు కూడా వొస్తరు • భూములను మీరు కాపాడుకుంటారా లేదా •ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో ఆలోచించాలి •నిజామాబాద్‌ ‌రూరల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన…

మంచిగున్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిన పార్టీ కాంగ్రెస్‌

•చనాకా-కొరాటాతో పిప్పల్‌ ‌కోట్‌ ‌రిజర్వాయర్‌కు నీళ్లు •నాడు అదిలాబాద్‌ ‌జిల్లాలో వర్షాకాలం వొస్తే మన్యం రోగాల బారిన పడేది •నేడు మిషన్‌ ‌భగీరథలో అంటు రోగాలతో చావులు లేకుండా చేసుకున్నం •బోథ్‌ ‘‌ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మనదేశంలో ఇంకా రాజకీయ పరిణతి రావాల్సిన అవసరం ఉందని,…

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…

కౌంట్‌ ‌డౌన్‌..15

‌ప్రజా‘తంత్రం’ ఎవరి బల సమీకరణం వారిది కులజనుల కూడికే మూలనిధి రాజకీయ లెక్కలకి ఇదే పునాది ఎక్కాలు రాకపోతే ఒకటే రంధి అంతరాలే అందలానికి పెన్నిధి నిచ్చెనమెట్ల కిందకి నెట్టే పరిధి సామాజిక న్యాయానికి సమాధి ప్రజాస్వామ్యమే చివరికి బందీ! – వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు బోధన్‌, ‌నిజామాబాద్‌…

ఓడిఐలో సచిన్‌ ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌నవంబర్‌ 15 : ‌బుధవారం ముంబయిలో న్యూజీల్యాండ్‌తో జరిగిన ఓడిఐ వరల్డ్ ‌కప్‌ 2023 ‌సెమీ ఫైనల్‌లో ఇండియా స్టార్‌ ‌బ్యాట్స్‌మన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ తన 50వ సెంచురీతో ఇంతకు ముందు అంతర్జాతీయంగా 49 సెంచురీలతో సచిన్‌ ‌పేరున ఉన్న ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డును తన 50వ సెంచురీతో బద్ధలు కొట్టి…

ముగ్గురు సిఎం అభ్యర్ధుల మధ్య ముచ్చటైన పోటీ

కెసిఆర్‌ను ఈ రెండు స్థానాల్లో  గెలువనీయవద్దని కాంగ్రెస్‌, ‌బిజెపిలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ రెండు నియోజవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. కామారెడ్డిలో స్వయంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై పోటీకి దిగడం మరింత ఆసక్తిని రేకిస్తున్న అంశం. కాగా అటు గజ్వెల్‌లో భారతీయ జనతాపార్టీ చేర్పుల…

60 ఏం‌డ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమి చేయలేదు

అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..? అన్నేండ్లు చేయని కాంగ్రెసోళ్లు ఇప్పుడు చేస్తనంటె ఎట్ల నమ్ముతరు..? కథలాపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్‌ వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏవి• చేయలేదని..ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం…