Category ముఖ్యాంశాలు

రూ.1000 కోట్లతో కొండగట్టు ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

కాంగ్రెస్‌ హయాంలో ఇక్కడ తాగునీటికి కటకట రామచంద్రాపూర్‌ సర్పంచ్‌ బోర్లు వేసివేసి ఆడనే ప్రాణమిడిచిండు… నేడు ఆ పరిస్థితి లేదు…బ్రహ్మాండంగ పంటలు పండుతున్నయ్‌ చొప్పదండిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ చొప్పదండి, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని రూ.1000 కోట్లు ఖర్చు చేసైనా సరే అద్భుతంగా…

కాంగ్రెస్‌ది 42 పేజీల మేనిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో..

కర్నాటకలో ప్రజలు కరెంటు కష్టాలు అనుభవిస్తున్నారు రాజేందర్‌…‌చిలుక పలుకులొద్దూ.. ధర్మం తప్పింది నువ్వు…తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది నువ్వూ కొరోనా టైమ్‌లో నీ జాతికి ఏం చేశావో చెప్పు? అన్నం పెట్టిన కేసీఆర్‌కు సున్నం పెట్టిండు ఈటలపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ‌దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌…

పదేండ్ల కిందట గజ్వేల్‌ ఎట్లుండే… కేసీఆర్‌ వొచ్చినంక ఎట్లయ్యిందో ఆలోచించండి

సంజీవరావు, విజయ రామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిందేమీ లేదు బూతులు మాట్లాడేటోనికి పోలింగ్‌ బూతులో బుద్ధి చెప్పాలి మర్కూక్‌ ఎన్నికల సభలో మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: పదేండ్ల కిందట గజ్వేల్‌ ఎట్లుండే…ఇక్కడికి కేసీఆర్‌ వొచ్చినంక ఎట్లుయ్యిందో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజలకు…

కాంగ్రెస్‌ పార్టీ దోఖాబాజ్‌ పార్టీ

ఉన్న తెలంగాణను ఊడగొట్టి  ప్రజలను  58 ఏండ్లు ఏడిపించిండ్రు 1969లో  ఉద్యమం చేస్తే  400 మందిని  కాల్చిచంపిన  పార్టీ కరీంనగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : కాంగ్రెస్‌ పార్టీ దోకాబాజ్‌ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని…

ధరణి పేరుతో భారీ భూకుంభకోణం

తెలంగాణలో కాళేశ్వరం, ధరణిల ద్వారా భారీ అవినీతి ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలలకే ధరణి విధుల నుంచి తప్పుకున్న టిసిఎస్‌ ‌తర్వాత దివాలా కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు… అనంతరం మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న టెర్రాసిస్‌కు అప్పజెప్పిన వైనం ధరణిపై విచారణకు వెనక్కు తగ్గేది లేదు నేడు బిజెపి మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్‌ ‌షా బీజేపీ…

బీసీలను అవమానించేలా రాహుల్‌ గాంధీ, కేటీఆర్‌ మాటలు

ఎంఐఎం కబంధ హస్తాల్లో ఆ పార్టీలు బీసీ జన గణనకు    బీజేపీ వ్యతిరేకం కాదు..  ఎస్సీ వర్గీకరణకు ప్రధాని హామీ సంస్థాగత మార్పులో భాగంగానే  బండి సంజయ్‌ మార్పు బీజేపీకి అవకాశం ఇస్తే గుజరాత్‌,  యూపీలా అభివృద్ది  కాంగ్రెస్‌లో విభేదాలు ఉన్నాయని  ఖర్గేనే ఒప్పుకున్నాడు కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు  వోట్ల కోసం గాలం  మీట్‌…

‌ప్రజల బాగుకోసమే ఆరు గ్యారంటీలు

మోదీ, కెసిఆర్‌ ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం ప్రజల కోసం తెలంగాణ ఇస్తే దోచుకుంటున్నారు సర్వ మాతాలకు మా మ్యానిఫెస్టో హామీపత్రం ‘అభయహస్తం’ పేరున కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను విడుదల చేసిన ఖర్గే   ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ ‌జాబ్‌ ‌క్యాలెండర్‌ను కూడా విడుదల చేసిన పార్టీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌…

సకల జనుల విజయ సంకల్ప సభలు..

 బహిరంగ సభలలో ప్రసంగించనున్న అమిత్‌ షా హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌16:బిజెపి ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్‌ షా ఈనెల 18న తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలలో భాగం గా వివిధ బహిరంగ సభ లలో పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలకు లిసకల జనుల విజయ సంకల్ప సభలి గా నామకరణం…

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడమే బిజెపి లక్ష్యం

.నిరుద్యోగ యువతను కేసీఆర్‌ ‌దగా చేశారు •ఎన్నిచేసినా తండ్రీకొడుకుల ఉద్యోగం ఊడిపోవడం  ఖాయం.. •కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండూ   ప్రజలను మోసం చేశాయి •బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ  అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు  డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని..ఏ వర్గం కూడా…