Category ముఖ్యాంశాలు

మరోసారి తెలంగాణ దగాపడ్డది

(మండువ రవీందర్‌రావు ) తెలంగాణ మరోసారి దగాపడిరది.. అరవై ఏండ్ల ఆకాంక్షలు, పద్నాలుగా ఏండ్ల నిర్విరామ పోరాట ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కకుండా పోయాయి.. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు మిగిలింది అప్పులు, అవినీతి, విధ్వంసం మాత్రమే.. వేలాది మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అన్యాక్రాంత మవుతున్నది.. నిధులు, నియామకాల నినాదం అటుకెక్కింది.. ఒకే కుటుంబ…

33 రోజులు ..60 సభలు ..!

హుస్నాబాద్‌ నుంచి చేర్యాలదాకా ఆక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 18వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు.. ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటువేయాలి..ఎవరేందో ఎరుకతో గెలిపించాలి కారు గుర్తుకు వోటేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి: ప్రజలకు సీఎం కెసిఆర్‌ పిలుపు ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,నవంబర్‌18:      అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ పార్టీ వొస్తే మళ్ల కరెంటు కష్టాలు

ఇన్వర్టర్లు, జనరేటర్లకు పని ఎన్నికలు మూడు రోజుల పండగ కాదు…ఐదేళ్ల భవిష్యత్తు కెసిఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు నిజామాబాద్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తే కరెంట్‌ కష్టాలు మళ్లీ వొస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వొస్తుందని మంత్రి హరీష్‌…

వార్‌ వన్‌ సైడే..

‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం వోటు వోటు పడేలా….లక్ష్యం…లక్షన్నర వోట్లు మెజారిటీ… ప్రతీ 100 వోట్లకు ఓ ఇంఛార్జి సిద్ధిపేట నియోజకవర్గంలో 2330పై చిలుకు ఇంఛార్జులు ఎన్నికల వారం ముందే ఎన్ని వోట్లొస్తాయో తెలిసేలా సేకరణ మరో అరుదైన రికార్డుకు…వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ట్రబుల్‌ షూటర్‌! మంత్రి హరీష్‌రావుకు ప్రజలు, పార్టీ శ్రేణులే ప్రచారకర్తలు (ఎ.సత్యనారాయణ…

ఆరు గారంటీలు తప్పకుండా అమలు చేస్తాం

తెలంగాణా సంపద ఒక కుటుంబమే అనుభవిస్తున్నది.. బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి వరంగల్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌లో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రజలను ఆత్మీయ పలకరింపుతో ముందుకు సాగిన రాహుల్‌ ‌పాదయాత్ర వరంగల్‌/ఎం‌జిఎం, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌సోనియా గాంధీ తెలంగాణా ప్రజల కల నిజం చేయాలని రాష్ట్రం ఇస్తే…

‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యం… యుద్ధం కాంగ్రెస్‌…‌బీఆరెస్‌కు మధ్యనే

నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణాలో బీఆరెస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యనే యుద్ధమని, కుటుంబ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు తనకు ఉన్న సంబంధం…

కాంగ్రెస్‌ ‌మాయ మాటలను నమ్మి మోసపోవద్దు

ఆ పార్టీ వల్లనే గతంలో తెలంగాణకు అన్యాయం ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు ఆలోచించి వోటేయాలి పరకాలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వొస్తుంది పరకాల ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌…‌చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి ప్రజాతంత్ర, పరకాల, నవంబర్‌ 17 : ‌కాంగ్రెస్సోల్లు. బీజేపోళ్ల మాటలను నమ్మితే ఆగమయ్యేది…

ఖానాపూర్‌ ‌నియోజకవర్గం దత్తత తీసుకుని అభివృద్ధి

కరెంట్‌ ‌కావాల్నా…కాంగ్రెస్‌ ‌కావాల్నా ఆలోచించాలి జన్నారం ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌. ‌జనసంద్రంతో గులాబీ మయంగా మారిన జన్నారం జన్నారం, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌ఖానాపూర్‌ ‌నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్‌ ‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కెటిఆర్‌ ‌ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబడ్డ…

దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ

కుటుంబ పాలన కాదు, ప్రజల పాలన కావాలి డబ్బులు వొచ్చే పదవులన్నీ కెసిఆర్‌ ‌దగ్గరే.. దోచుకున్నదంతా కక్కిస్తాం…ప్రజల ఎకౌంట్‌లో వేస్తాం బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీలు ఒక్కటైనా కాంగ్రెస్‌ను ఆపలేవు మణుగూరు కాంగ్రెస్‌ ‌పార్టీ కార్నర్‌ ‌మీటింగ్‌లో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ జనసంద్రంగా మారిన మణుగూరు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌తెలంగాణతో…