Category ముఖ్యాంశాలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు

అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని స్టాలిన్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. తమకే వోటు వేసి గెలిపించాలంటూ వోటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో ముఖ్య నేతలు సైతం సభలు, రోడ్‌ ‌షోలతో అభ్యర్థులకు మద్దతు…

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ‌వోటింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌తెలంగాణలో నవంబర్‌ 30‌న జరగనున్న పోలింగ్‌ ‌నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా 49…

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…

భద్రాద్రి రామాలయంను అభివృద్ధి చేసే బాధ్యత మాదే

కేసీఆర్‌ పాలనలో స్వామివారి కల్యాణానికి ఒకసారి మాత్రమే వచ్చారు బపోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కుటుంబ తెలంగాణ అయ్యింది బకేసీఆర్‌ కుటుంబంలో కొలువులు వచ్చాయికానీ..నిరుద్యోగులకు రాలే బకాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్‌ చెంప చెళ్లు మనిపించాలి బకాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమపథకాలతో రాష్ట్ర అభివృద్ధి బభద్రాచలం కాంగ్రెస్‌ పార్టీ కార్నర్‌మీటింగ్‌లో   పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ భద్రాచలం/చర్ల/దుమ్ముగూడె,ప్రజాతంత్ర,నవంబర్‌్‌…

మలిదశ ఉద్యమం లాగా మర్లబడుతున్న తెలంగాణ…

అమరుల త్యాగాల పునాదుల పైన సిద్ధించిన ప్రత్యేక రాష్ట్రం, సమైక్య పాలనలో కంటే ఎక్కువ విధ్వంసం జరిగింది అని…. భావించిన విద్యార్థి, మేధావి, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు మరియు సబ్బండవర్గాలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక తాటిపైకి వచ్చి పోరు చేసిన విధంగా…. ఇప్పుడు కెసిఆర్‌ ను టార్గెట్‌ చేసి ఎట్టి పరిస్థితుల్లో బిఆర్‌ఎస్‌…

26న దుబ్బాకకు సీఎం కేసీఆర్‌

దుబ్బాకలో  బిఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది: మంత్రి తన్నీరు హరీష్‌ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ రావు చేశారు.…

కేసీఆర్‌ జైత్రయాత్ర ఆగదు.. ఇక ఆగడే ..!

తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్‌ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా…

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌

బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.వేల కోట్ల నిధులు తెచ్చి, జల్‌ పల్లిని అభివృద్ధి చేశా… చేసిన అభివృద్ధిని చూసి వోటు వేయండి పహాడి షరీఫ్‌ రోడ్డు షోలో సబితా ఇంద్రారెడ్డికి ప్రజల బ్రహ్మరథం మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 20: జల్‌ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ…

ఎన్నికల తరువాత మీ అడ్డా కు వొస్తాను ..: కేటీఆర్ ట్వీట్

”ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో   అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ ఇచ్చాను…” -మంత్రి కేటీఆర్ ట్వీట్