Category ముఖ్యాంశాలు

సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యం

ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు •పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌ •‌టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా 24 వేల పరిశ్రమలు…4 లక్షల కోట్ల పెట్టుబడులు •రాజకీయం కోసం కాళేశ్వరంపై దుష్ప్రచారం తగదు •రాష్ట్ర అభివృద్ధిపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌లో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి…

ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు

‌పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు వొస్తదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మొత్తం ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వరకు కూడా మెట్రో వొస్తే పటాన్‌చెరు దశనే మారిపోతదని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌…

కేసీఆర్‌ ‌పాలనలో భారీ అవినీతి

సిట్టింగ్‌ ‌జడ్జ్‌తో విచారణ అభివృద్ధి కంటే అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాం బిఆర్‌ఎస్‌ అం‌టే భారత రాక్షస సమితి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీ సాగుతుందని, కేసీఆర్‌ ‌పాలనలో భారీ అవినీతి జరుగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు…

‌ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా.. లేని వ్యక్తికి వోటేస్తారా..నిర్ణయించుకోండి

గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్‌ ‌ఘనత కేసీఆర్‌ ‌దే గౌడ సంఘ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‘‘‌సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు..ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా..ప్రజల్లో లేని వ్యక్తికి వోటేస్తారా..మీరే నిర్ణయించుకోండి అని మంత్రి హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులకు…

కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు

రఘునందన్‌ ‌రావుకు వోటు అడిగే హక్కు లేదు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి ..పాతచింతకాయ పచ్చడే దుబ్బాక సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : అ‌క్రమంగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న, 10 వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుకు కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే…

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం

•సమస్య రాష్ట్రాన్ని  పట్టి పీడిస్తుంది ..టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని,  ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజిలతో వ్యాపారం చేస్తుందని టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జనసమితి…

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా.

  ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు. అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని…

ఉన్నత విలువలు గల నేత మంత్రి సబితమ్మ

  ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ – నిరంతరం అభివృద్ది కోసం పరితపించే నాయకురాలు -అభివృద్ధిని చూసి వోటు వేయండి   మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 23: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఉన్నత విలువలు గల మంచి నాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డికి వోటు వేసి భారీ…

తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు ‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని…