Category ముఖ్యాంశాలు

ఇప్పుడే తెలంగాణ ఏర్పడ్డట్లుగా ఉంది

ప్రజల్లో ఆనందం కూడా ఇదే తెలియజేస్తుంది మేడిగడ్డపై విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వొచ్చిన్లటైందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజంగా ఇప్పుడే తెలంగాణ వొచ్చిందన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. ప్రజాభవన్‌ వద్ద సందడి చూస్తుంటే ఆనందంగా…

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో… నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మధ్యాహ్నం  మహాలక్ష్మి ఫ్రీ బస్‌ పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ మార్గదర్శకాలు వెల్లడించిన  టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి మహాలక్ష్మి ఫ్రీ బస్‌ స్కీమ్‌ను నేడు అసెంబ్లీ ఆవరణలో లాంఛనంగా…

సిపిఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా….  సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలు రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగిందని  రామగుండం పోలీస్ కమిషనర్…

రేపటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ  పరిమితి పదిలక్షలకు పెంపు ముందుగా రెండు గ్యారెంటీల అమలు నిరంతర విద్యుత్‌ సమర్థంగా అమలు కేబినేట్‌ భేటీ వివరాలు వెల్లడిరచిన మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌7:  మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్య శ్రీలో భాగంగా పదిలక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని…

రేవంత్‌ మంత్రివర్గంలో మంత్రులకు శాఖల కేటాయింపు

భట్టికి రెవెన్యూ…ఉత్తమ్‌కు హోమ్‌…శ్రీధర్‌ బాబుకు ఆర్థిక.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక..తనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.  ఈ క్రమంలో మంత్రులందరికీ సీఎం శాఖలను కేటాయించారు. సిఎం సూచనలతో గవర్నర్‌ తమిళి సై ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా డిప్యూటి…

ప్రజా పాలనకు రేవంత్‌ శ్రీకారం

ప్రగతి భవన్‌ ముందు బారికేడ్ల తొలగింపు…. జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్‌ సెక్రెటేరియట్‌లో ఆంక్షలకు చెల్లు..అమీడియాకు, ప్రజలకు ప్రవేశం ఇంటిలిజెన్స్‌ ఐజిగా శివధర్‌ రెడ్డి… ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల…

రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : వికారాబాద్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపికయ్యారు.   ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్‌ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్‌ కుమార్‌ 1964 జూన్‌ 4న తాండూరు మండలం బెల్కటూర్‌…

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…

సచివాలయానికి కోదండరామ్‌

కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల సంబురాల్లో పాల్గొన్న టిజెఎస్‌ అధ్యక్షుడు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సిఎంగా నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ॥ కోదండరామ్‌…