Category ముఖ్యాంశాలు

గవర్నర్‌ ఫైల్‌ తొక్కిపెట్టడం కుదరదు

BC Re

హైకోర్టులో ఎమ్మెల్సీ అభ్యర్థుల పిటిషన్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేస్తూ.. గవర్నర్‌కు రెకమెండ్‌ చేయగా దానిని గవర్నర్‌ తమిళసై పక్కన పెట్టారు. ఇందులో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ.. ఆ అభ్యర్ధనను గవర్నర్‌కు పంపారని, కానీ…

ఎమ్మెల్యే దానం భూకబ్జాలపై ఫైర్‌

కఠిన చర్యలు తీసుకోవాలని సిఎంను కోరిన నారాయణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో భూకబ్జాదారులు పేదల ఇళ్లు…

తెలంగాణలో 26మంది ఐఎఎస్‌ల బదిలీ

ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు * పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు * టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 03 : ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇందిరా భవన్ లో జరిగిన…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

రాహుల్‌ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే కాంగ్రెస్‌ అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అన్న షర్మిల పార్టీ ఆదేశిస్తే..అండమాన్‌ వెళ్లమన్నా వెళతా తండ్రి వైఎస్‌ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటన రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక       న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి4: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ…

గువాహటిలో ఐఐటీ తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణకు చెందిన ఐఐటీ గువాహటి విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలు అస్సాంలోని ఐఐటీ గువాహటి లో ఇంజినీరింగ్‌ ఈసీఈ నాలుగో ఏడాది చదువుతున్న పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఈ విషయాన్ని ఐఐటీ గువాహటి ధృవీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఐశ్వర్యతో పాటు తన ముగ్గురు స్నేహితులు…

తెలంగాణలో 26మంది ఐఎఎస్‌ల బదిలీ

ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా అహ్మద్‌ నదీమ్‌,…

పార్లమెంట్‌లో తెలంగాణ గళం.. బలం ఉండాల్సిందే

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బిఆర్‌ఎస్‌ మాత్రమే పార్లమెంట్‌ స్థాయి సవిూక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3:తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలని..అందుకే వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వోటు  వేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్‌ మాత్రమేనని అన్నారు.  తెలంగాణ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి…

బహుముఖ ప్రజ్ఞాశాలి లూయిస్‌ బ్రెయిలీ

(నేడు ‘ప్రపంచ బ్రెయిలీ దినం’ సందర్భంగా…) ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్‌ అంగవైకల్య అభాగ్యుల ఆరోగ్య, విద్య, విధి నిర్వహణల్లో అసమానతలను ఎదుర్కొంటూనే, కడు పేదరికం, నిరాదరణ, నిర్లక్ష్యం, వేదింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, క్రూరత్వాలకు గురి అవుతున్నారు. అంగవైకల్య వర్గంలో అంధత్వం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడిరది. కంటి చూపు లోపించిన అభాగ్యులకు దారి…