ప్రాజెక్టులను కెఆర్ఎమ్బికి అప్పగించే కుట్ర

అడ్డుకోకుంటే అసలకే మోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే మాజీమంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19 : అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసమని అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్ఎమ్బికి అప్పగించే కుట్ర జరుగుతుందని, అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం…






