Category ముఖ్యాంశాలు

ప్రజాస్వామ్యమే సకల సమస్యలకు పరిష్కారం

లండన్‌లో భారతీయ మూలాలున్న ఎంపీలతో  రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై చర్చ పులి బయటకు వొస్తే బోనులో పడేస్తాం : కెటిఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ కౌంటర్‌ కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?.. లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జనవరి 20 : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం…

మాజీ సిఎం కెసిఆర్‌కు అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 20 : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యమ్రానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.…

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

శాంతి కాముకుడు సరిహద్దు గాంధీ

ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని ఉండక పోవచ్చు. కాని సరిహద్దు గాంధీ అంటే కొంతమందికి అయినా గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్‌ రాష్ట్రంలో ఒక  పఠాన్‌గా  జన్మించి, జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు…

అంధ విశ్వాసాలను తూర్పారబట్టిన విశ్వమానవుడు యోగి వేమన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్‌ 1806లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్‌ ఆంగ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ…

నకిలీ పాస్‌ పోర్ట్స్‌ తయారీ కేంద్రాలపై సిఐడి అధికారుల దాడి

సామాగ్రి స్వాధీనం…పోలీసుల అదుపులో తయారీదారుల ముఠా? కోరుట్ల(జగిత్యాల), ప్రజాతంత్ర, జనవరి 19 : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న శిబిరాలపై హైదరాబాద్‌ నుండి వొచ్చిన ప్రత్యేక సిఐడి బృందం పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. సిఐడి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల జిల్లాకు వొచ్చిన సిఐడి డిఎస్‌పి…

ఆరంభించి ఆరేండ్లు..పూర్తయ్యింది ఆరు వందల మీటర్లు..!

రోడ్డు రద్దీ కారణంగా ట్రాఫిక్‌ చిక్కులతో నిత్యం అవస్థలు పడుతున్న వాహనచోదకులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రారంభించిన ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నేటికీ నత్త నడకన సాగుతున్నాయి. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పనులు ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా అవి నేటికీ అరకొరగానే కొనసాగుతుండడం పట్ల పలువరి…

తెలంగాణ గుల్ల అంటూ అబద్ధాల ప్రచారం

శ్వేతపత్రాలకు ధీటుగా స్వేదపత్రాలు కెసిఆర్‌ వుండి వుంటే ఆదానీ వొచ్చేవారా పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోయారు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : తెలంగాణ గుల్ల అయ్యిందని గవర్నర్‌ తమిళి సైతో అబద్ధాలు చెప్పించారని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.…

అయోధ్య కోసం 22న సెలవు ఇవ్వాలి

అక్షింతల్లో రకాలు ఉండవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ వ్యాఖ్య కరీంనగర్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సూచించారు. అయోధ్య రామాలయ ప్రతిష్ట కోసం సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా…