Category ముఖ్యాంశాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ తమిళి సై ఆమోదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ల ఎంపికకు తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక…

మోదీ హావిూలను పార్లమెంట్‌లో నిలదీస్తాం

రెండు కోట్ల ఉద్యోగాల హావిూని విస్మరించారు ఎంపిలను సస్సెండ్‌ చేస్తూ అప్రజాస్వామిక చర్యలు విపక్ష ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలతో బెదిరింపులు రేవంత్‌ రెడ్డి అప్రమత్తంగా ఉండాలి పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కృషి బూత్‌కమిటీల భేటీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో…

విధ్వంసం అయిన తెలంగాణ పునర్నిర్మాణమే మేస్త్రి లక్ష్యం

ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం రాస్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెచ్చారు పార్లమెంట్ట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టాల్సిందే కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి కాంగ్రెస్‌ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : తెలంగాణను పునర్నిర్మించే క్రమంలో తాను మేస్త్రీనేనని సిఎం రేవంత్‌ రెడ్డి…

తవ్విన కొద్దీ అక్రమాస్తులు

వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ వంద ఎకరాల భూపత్రాలు..డబ్బుల కట్టల స్వాధీనం…కేసు నమోదు శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ… ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌…చంచల్‌గూడ జైలుకు తరలింపు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి…

నవయుగ కవితాపధికుడు…

వచన కవిత అనగానే మొదట గుర్తుకు వచ్చే కవి కుందుర్తి. ఇది నా కవిత్వం గీత/  వినేవాడు నరుడు/  చదువూ సంధ్యలు లేని రోడ్డు మీద పామరుడు/  లేమి తల్లి ఒడిలో నిరంతర గాఢ నిద్రాపరుడు అని యుగేయుగే కవితాసంపుటిలో తన కవిత్వానికి నిర్వచనం చెప్పుకున్న కుందుర్తి మారుతున్న  కాలంతో పాటు కవితా ప్రక్రియలో మార్పు…

కలం ‘భాస్కరం’ వెలుగు చూపిన ‘‘ఇవీ మన మూలాలు’’

పత్రికారచయితగా వివిధ దినపత్రికలలో వివిధ హోదాల్లో కలం రaళిపించిన ‘కల్లూరి భాస్కరం’ మనిషి మౌనముని. రచనల్లో మలయమారుతాలు వీస్తాయి, జ్వాలలు రగులుతాయి. పుస్తకం ఆయన ప్రాణం. అధ్యయనం ఆయన దైనందిన క్రియ.. రచన ఆయన శ్వాశ. ఆద్భుతమైన అనువాద ప్రక్రియలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఇప్పటికే అనేక పుస్తకాలు పాఠకులను అలరించాయి. రచనల తీవ్రతను బట్టి…

నిస్వార్థ సేవకు ‘భారత రత్న’

రెండుసార్లు ముఖ్యమంత్రి.. అయితేనేమీ కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాడు, నిరుపేదరికాన్ని తలపించే ఆయన స్వగృహం.. ఇవి ఆయన నిరాడంబర జీవితానికి మచ్చుతునకలు. కనీసం విదేశాలకు వేళ్ళేప్పుడైనా మంచిబట్టలు వేసుకోవాలని ఆశించని వ్యక్తి. తొలి శాసనసభ్యుడిగా బీహార్‌నుండి ఆస్ట్రీయాకు వెళ్ళిన ప్రతినిధి బృందం సభ్యుడిగా స్నేహితుడి నుంచి చిరిగిన కోటును అడిగి వేసుకుని వెళ్ళినప్పుడు, అక్కడ యుగోస్లేవియా…

ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ… నూరేండ్లుగా మూగజీవుల సేవ!

భారతదేశంలో 1920 సంవత్సరంలో ముప్పుతిప్పలు పెట్టిన ముసర వ్యాధి (రిండర్‌ పెస్ట్‌) ప్రపంచ దేశాలకు పాకింది. అపార పశు నష్టం వాటిల్లింది. దీనిని ఎదుర్కొనే వ్యూహం చర్చించటానికి 43 దేశాల ప్రతినిధులతో ‘‘పశు మహామారుల అంతర్జాతీయ సదస్సు’’ జరిగింది. జంతువులకు వచ్చే అంటువ్యాధులను ఎదుర్కొనటానికి, ఆ స్పందనలను సమన్వయ పరచటానికి ఒక అంతర్జాతీయ సంస్థ అవసరాన్ని…

ప్రజలను అవమానించేలా పోస్టులు సరికాదు

సోషల్‌ విూడియాలో బాధ్యతగా వ్యవహరించాలి బిఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా పోస్టులపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అభ్యంతరం కరీంనగర్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : ప్రజలను కించపరిచేలా మాట్లాడొద్దని బీఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజలను తప్పుపట్టేలా పోస్టులు పెట్టవద్దన్నారు. ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరని…