Category ముఖ్యాంశాలు

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..

అదానీ ట్రూప్‌ ‌రూ.12400 కోట్లు ఆరాజెన్‌ ‌విస్తరణ రూ.2000 కోట్లు గోడి ఇండియా రూ.8000 కోట్లు   పంప్డ్ ‌స్టోరేజీ ప్రాజెక్ట్ ‌రూ 9,000 కోట్ల్లు వెబ్‌ ‌వెర్కస్ ‌రూ. 5,200 కోట్లు దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కుదిరిన ఒప్పందాలు రాష్ట్రంలో అదానీ ట్రూప్‌ ‌భారీ పెట్టుబడులు త్వరలోనే స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు దావోస్‌లో సీఎం…

మేడారంలో పూజారుల అతిధి గృహ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

 ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర ,జనవరి 17 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో పూజారులు అతిధి గృహం సముదాయ నిర్మాణా పనులకు మంత్రి  కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటి సారి గా కొండా సురేఖ మేడారం లోని వన దేవతలను…

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ‘ప్రజాతంత్ర’

డైరీ, క్యాలండర్‌ ఆవిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు జమ్మికుంట, ప్రజాతంత్ర, జనవరి17: ప్రజల సమస్యలను అక్షర రూపంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక ద్వారా ప్రభుత్వానికి దర్పణంలా చేరవేయడం జరుగుతుందని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజాతంత్ర దినపత్రిక యాజమాన్యం పనిచేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు అన్నారు. బుధవారం…

పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్‌ బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయా పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేసారు, నీటితో ఆలయ గోపురాల్ని…

పార్లమెంటులో సత్తా చాటుదాం

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం   కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది  హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు  రాజకీయాలకతీతంగా కేసీఆర్‌ తెలంగాణ ను అభివృద్ధి చేశారు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి .హరీష్‌ రావు నాగర్‌ కర్నూల్‌, ప్రజాతంత్ర, జనవరి : నాగర్‌ కర్నూల్‌…

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం

హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్ ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం ఫోరమ్​ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్​లో  ప్రారంభించేందుకు  ఒప్పందం…

అనుభవం తో రాసిన పుస్తకం..

దేవులపల్లి అమర్ ఇంగ్లీషులో రచించిన ‘ ది దక్కన్ పవర్ ప్లే’ ఆవిష్కరించిన  సంజయ బారు త్వరలో తెలుగులో ‘ మూడు దారులు ‘ విడుదల దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన ‘ది దక్కన్ పవర్ ప్లే ‘ పుస్తకాన్ని ప్రధానమంత్రి పూర్వ మీడియా సలహాదారు సంజయ బారు…

దావోస్​లో సీఎం రేవంత్​రెడ్డి

  ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో…

ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ ని ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు నిరంతరం కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు లోని ప్రజాభవన్ లో ప్రజాతంత్ర దినపత్రిక, క్యాలెండర్, డైరీ ని వారు ఆవిష్కరించారు. అనంతరం వారి మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ తొలి దినపత్రిక అని, ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని…