Category ముఖ్యాంశాలు

కమనీయం గోదా రంగనాధుల కల్యాణం

  కల్మషం లేని భక్తికి భగవంతుడే పరవశించి పోతాడు పరమ భక్తితో భగవంతుణ్ణే పొందిన ధన్యురాలు గోదాదేవి భద్రాచలం, ప్రజాతంత్ర , జనవరి 14 : శ్రీ అహోబిలం మఠం వేదికగా శ్రీ గోదా రంగనాథ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు,నృసింహసేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా.…

రహదారుల మరమ్మతు వెంటనే చేపట్టాలి

*-పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* ప్రజాతంత్ర కథనానికి స్పందన   మణుగూరు, ప్రజాతంత్ర, జనవరి 14 :మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారులతో పాటు, నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, గ్రామాలలో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చి రహదారులకు మరమ్మతు పనులు వెంటనే చేయించాలని పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

మీ వల్లే ఈ అవార్డు…

సఫాయి అన్నా మీకు సలాం..అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నా.. సర్వేక్షన్‌లో సిద్ధిపేటకు క్లీన్‌ సిటీ అవార్డుతో కార్మికులకు సన్మానం జాతీయ స్థాయిలో  సిద్ధిపేటకు అవార్డు వొచ్చినా అభినందించే సంస్కృతిలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం:ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సఫాయి కార్మికులకు సలాం అని…మునిసిపల్‌ అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నాననీ…

ప్రజల జీవితాల్లో  భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…

● జిల్లా ప్రజలకు  సంక్రాంతి పర్వదిన  శుభాకాంక్షలు తెలిపిన ,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర:  జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…  సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా…

ఇంటింటా కొత్త కాంతులు..

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా…

నూతన పారిశ్రామిక కారిడార్‌ ప్రతిపాదనను ఆమోదించండి….

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెదర్‌ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి   న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 13 : హైదరాబాద్‌ వయా మిర్యాలగూడ-విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర…

ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడం మన సంప్రదాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సిబ్బందితో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.గవర్నర్‌ స్వయంగా సాంప్రదాయ పొంగల్‌ వంటకాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆమె భగవంతుడిని ప్రార్థించారు. సాంప్రదాయిక పొంగల్‌ వంటకం, అంటే ‘పొంగడం’’ లేదా…

ఇప్పుడే ట్రైలర్‌ స్టార్ట్‌ అయింది…

కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా పరిపాలనపై అతి శ్రద్ధ..పార్టీ నిర్మాణం సరిగా జరుగకనే ఓటమి భువనగిరి పార్లమెంట్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : ఇప్పుడే ట్రైలర్‌ స్టార్ట్‌ అయింది…కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా స్టార్ట్‌ అవుతుందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌…

కొత్త విద్యుత్‌ పాలసీ అంటే..పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తారా?

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పెద్దలు కొత్త విద్యుత్‌ పాలసీ తెస్తామని అంటున్నారనీ,   కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తాం..అని బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని…