Category ముఖ్యాంశాలు

గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం

జెండా ఆవిష్కరణలో ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు ములుగు, ప్రజాతంత్ర జనవరి 26 : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ములుగులో విషాదం నెలకొంది. శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించేందుకు శివాలయం ఎదురుగా యువకులు సమాయత్తం అవుతున్న క్రమంలో జెండా పైపును అమర్చుతుండగా 11కేవీ విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు యువకులకు షాక్‌ కొట్టింది. ఈ…

ప్రచారంలో అబద్ధాలు…పాలనలో అసహనం

కాంగ్రెస్‌ నేతలకు తొందరెక్కువైంది… హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు బిఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 26 : ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారనీ, ప్రచారంలో అన్నీ అబద్ధాలు చెప్పారనీ, ఇప్పుడేమో పాలనలో అసహనంతో మాట్లాడుతున్నారంటూ…

పరేడ్‌ గ్రౌండ్స్‌ సైనిక స్మారక్‌ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి అమరులకు నివాళులు

ఇంటివద్ద  జెండా ఎగురేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వీరుల సైనిక్‌ స్మారక్‌ వద్ద యుద్ధ వీరులకు సిఎం నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌కు స్వాగతం…

బిఆర్‌ఎస్‌ పాలనలో రాజ్యాంగ విలువల విధ్వంసం

నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగాలి ప్రస్తుత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం పథకాల అమలు..హావిూలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు టిఎస్ పిఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : ’పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు…

త్వరలోనే బిజెపి అభ్యర్థుల ఎంపిక

28న తెలంగాణకు అమిత్‌ షా బిజెపి చీఫ్‌ కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి25: పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని, వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. 28న అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌పై బీజెపి సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.…

గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న పార్టీలు

కాంగ్రెస్‌ 17, బిజెపి 10, బిఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల లక్ష్యంగా కసరత్తు అయోధ్య అంశం తమకు అనుకూలిస్తుందని బిజెపి ఆశాభావం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్‌తో కాంగ్రెస్‌ అడుగులు పార్లమెంటు ఎన్నికల్లోనైనా పట్టు నిలుపుకునేందుకు బిఆర్‌ఎస్‌ యత్నం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, జనవరి 25 : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో…

ఎంత కష్టపడినా ప్రజలను వంద శాతం సంతృప్తి పర్చలేం

దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పింది సిద్ధిపేటనే… సర్పంచుల పదవీ గడువు పొడిగింపుపై పార్టీ తరపున కోరతాం సర్పంచ్‌, ఉప సర్పంచుల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 25 : ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచలేమనీ, దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పిన ఘనత సిద్ధిపేట నియోజకవర్గానిదేనని…

సిఎం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి

మేమూ భాగస్వాములమవుతాం…భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్న మంత్రి సీతక్క సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 25 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి…

పశ్యిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

చివరి నిముషంలో మారిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర రూట్‌ మ్యాప్‌ కోల్‌కతా, జనవరి 25 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల విూదుగా యాత్రను…