Category ముఖ్యాంశాలు

గర్భిణీలందరూ భగవద్గీత చదవండి

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారికి కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇచ్చాం డాక్టర్లు నార్మల్‌ డెలివరి దిశగా అడుగులు వేయాలె… రామకృష్ణ మఠం సమాజ హితంకు చేస్తున్న పనులు అభినందనీయం గర్భిణీ స్త్రీలకు శిక్షణ`అవగాహనలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 29 : గర్భిణీ స్త్రీలందరూ కూడా భగవద్గీత చదివి మంచి అలవాట్లు చేసుకుంటే…

అందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు..

ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం బీబీ నగర్‌ ఎయిమ్స్‌ పూర్తి సేవలందించేలా దృష్టి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి  డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్‌…

భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

  అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక భర్త భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కొరపుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకుంది .పూర్ణ గూడెం పంచాయితీ ,కుమిలి గ్రామంలోని పుట్టింట్లో వివాహిత కరుణ అమృత్యో (30) అనే గిరిజన మహిళ అనారోగ్యంతో మృతి చెందింది.అయితే వారి సాంప్రదాయం ప్రకారం…

కాళేశ్వరం పై నిపుణుల కమిటీ

మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై…

ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కెసిఆర్‌ గజ్వెల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ ఛాంబర్‌లో ఆయన ప్రమాణం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వెల్‌ నుంచి ఎన్నికయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా…

నేటి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన రద్దు

ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు సమాచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నేటి కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా  తెలంగాణ పర్యటన వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్‌…

బిజెపిని ఓడించే సత్తా బిఆర్‌ఎస్‌కు మాత్రమే

అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపిలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడిరచాం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే బిఆర్‌ఎస్‌ను బద్నామ్‌ చేస్తున్నారు రాహుల్‌ జోడో అంటుంటే..నేతలు ఛోడో అంటున్నారు బిజెపిని నిలువరించాడం ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : బిజెపిని ఓడిరచే సత్తా కేవలం బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని పార్టీ…

ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా కాంగ్రెస్‌ నేతల తీరు

నాడు కరెంటు బిల్లులు, రైతు రుణాలు కట్టొద్దన్నారు నేడు అడిగితే తిడుతున్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ఫైర్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 27 : కాంగ్రెస్‌ హామీలు మాటల్లోనే కాని చేతల్లో లేవని..సాధ్యం కానీ హామీలు, అర్భాట మాటలతో ప్రజలను మోసం చేసిన తీరును, ఎన్నికల్లో మాటలు..ఇప్పుడు తిట్లు అంటూ వారి…

త్వరలోనే కేబినేట్‌ విస్తరణ

కసరత్తు చేస్తున్న సిఎం రేవంత్‌ మంత్రివర్గంలోకి కోదండరామ్‌ చేరిక ఖాయం..? హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నాలుగు ఎమ్మెల్సీల ఎన్నిక ముగియడంతో ఇప్పుడు కేబినేట్‌ విస్తరణపై సర్వత్రా చర్చ మొదలయ్యింది. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఎన్నికలయ్యారు. దీనికితోడు కొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ…