Category ముఖ్యాంశాలు

మేడారం అమ్మవార్లను దర్శించుకుంటా

హహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : ఫిబ్రవరి 23న మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి మేడారం పూజారుల సంఘం సభ్యులకు తెలిపారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని మేడారం ఆలయ పూజారుల సంఘం  శనివారం…

త్వరలో రాష్ట్రంలో కుల గణన

నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తింపు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా  డైట్‌,  కాస్మోటిక్‌ ఛార్జీల చెల్లింపు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని…

సంక్షోభంలో భావప్రకటన స్వేచ్ఛ

విరసం సభల్లో సీనియర్ జర్నలిస్టు సిద్దిఖికప్పన్  విజయవాడ/(కాళోజీ జంక్షన్, హన్మకొండ), జనవరి 27, ప్రజాతంత్ర : భారతీయ సమాజంలో భావ ప్రకటన స్వేచ్చా సంక్షోభంలో చుక్కుకొని ఉందని కేరళ సీనియర్ జర్నలిస్టు సిద్దఖీ కప్పన్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని మొఘల్ రాజపురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో విప్లవ రచయితల సంఘం 29 వ మహాసభలు ఘనంగా…

దేవులపల్లి అమర్  “మూడు దారులు”..పుస్తకావిష్కరణ

సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ రాసిన “మూడు దారులు”.. రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు..  పుస్తకం ఆవిష్కరణ సభ శనివారం విజయవాడలో నిర్వహించారు. డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్ పుస్తకం ఆవిష్కరించి, తొలి ప్రతిని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ కి అందజేశారు. విశాలాంధ్ర దినపత్రిక…

ఇండియా కూటమి కకావికలం

ఒక్కొక్కరుగా దూరమౌతున్న వైనం పరోక్షంగా మోదీ గెలుపుకు దోహదం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏకు అనుకూలంగా పరిణామాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, జనవరి 26 : దేశ ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ఏకమైన ‘ఇండియా కూటమి’( ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలియన్స్‌) లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.…

బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా లేదు

పార్టీ కార్యాయలంలో గణతంత్ర వేడుకల్లో బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌…

గవర్నర్‌ పక్షపాత ధోరణి

ఎమ్మెల్సీల ఎంపికపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ… గవర్నర్‌ కోటా కింద…

‘కాళేశ్వరం’పై దర్యాప్తుకు సిద్ధం

హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన సిబిఐ విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా హైదరాబాద్‌, జనవరి 26  : కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ…

రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది బిఆర్‌ఎస్‌ ఒక్కటే

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపిలకు మాజీ సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బిఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిఆర్‌ఎస్‌ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ పార్టీ ఎంపీలకు…