Category ముఖ్యాంశాలు

క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి

సైబరాబాద్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ విూట్‌ ప్రారంభించిన సైబరాబాద్‌ సిపి అవినాష్‌ మహంతి హైదరాబాద్‌, ప్రజాతంరత, ఫిబ్రవరి 1 : పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయని, పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడ తాయని, క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌ అవినాష్‌ మహంతి…

కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌

అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌…

మరో రెండు గ్యారంటీలు అమలు

ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు…అసెంబ్లీ సమావేశాల్లోపు తుది నిర్ణయం అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దరఖాస్తు చేయని వారికి నిరంతర ప్రక్రియగా అవకాశం కల్పించాలని ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను…

తెలంగాణ ప్రజా గొంతుక ప్రజాతంత్ర

నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను అస్త్రంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి మంత్రి ప్రజాతంత్ర…

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్ •’మూడు దారులు’ రాయడం అభినందనీయం •పుస్తక పరిచయ సభలో జస్టిస్ జె.చలమేశ్వర్ భావితారలకు నిజాలు తెలియజేసే ప్రయత్నమే ‘మూడు దారులు’ •జరిగిన వస్తావాలను ఎక్కడ వక్రీకరించలేదు •పుస్తక రచయిత, జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై నిజాలను తెలపడంలో రాజీ…

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పూర్తిస్థాయి బడ్జెట్‌

పాతపద్దతినే మేమూ కొనసాగిస్తున్నాం అభివృదింద్ధి చెందుతున్న దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ విూడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూ దిల్లీ, జనవరి 31 : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ…

చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు

లేకపోతే భవిష్యత్‌ తరాలకు ప్రమాదం అధికారులతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్‌ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు…

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై స్పెషల్‌ ఫోకస్‌

భవిష్యత్తు అవసరాలకు  సమగ్ర ప్రణాళిక ట్రాఫిక్‌పై  సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  ముందు చూపుతో చర్యలు…

నేడు ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

స్పీకర్‌ ఛాంబర్‌లో కార్యక్రమం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్‌ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్‌ సమక్షంలో కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన…