Category ముఖ్యాంశాలు

చీరి చింతకు కడతాం…

 మా ప్రభుత్వాన్ని పడగొట్టలేరు..ఎవడైనా పడగొడతామంటే పండబెట్టి తొక్కుతాం..పళ్లు రాలగొడతాం ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వొచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి త్వరలోనే 500 కే గ్యాస్‌..ప్రియాంక చేతుల విూదుగా ప్రారంభం పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే గెలిపించాలని పిలుపు ఇంద్రవెల్లి సభ వేదికగా బిఆర్‌ఎస్‌ నేతలపై సిఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన…

రేపు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు..? తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 12 నుంచి 5 రోజులపాటు సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : రేపు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. అయితే చర్చించే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల 8…

అమర వీరుల జ్ఞాపకార్థం.. ఇంద్రవెల్లి స్థూపం!

భూమి కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థంగా తెలంగాణ  ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమర వీరుల స్థూపం నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి…

మేడారం భక్తులకు పర్యావరణ రుసుము మినహాయింపు

తక్షణం అమలులోకి రానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించాం

దేశానికి ఆదర్శంగా నిలిచాం ఎంఎల్‌ఏగా ప్రమాణం చేసిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని, రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్‌ఎస్‌…

ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణ స్వీకారం

చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ హాజరైన శ్రీధర్‌ బాబు తదితర బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఛాంబర్‌లో ప్రమాణ…

మధ్య తరగతి కోసం హౌజింగ్‌ స్కీమ్‌

రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.…

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఏరియా అభివృద్ధి

మెట్రో రైలు సహా అభివృద్ధి పనులకు సహకరించండి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు డైరెక్టర్‌ జనరల్‌ పాండియన్‌తో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామన్న బ్యాంకు డిజి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. మూసి రివర్‌ ఫ్రంట్‌ ఏరియాను…

ఇంద్రవెల్లి వేదికగా కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

నేడు ఆదిలాబాద్‌ జిల్లాలో సిఎం రేవంత్‌ పర్యటన మంత్రి సీతక్క పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు..విజయవంతం చేయాలని పిలుపు ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకోనున్న సిఎం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు…