Category ముఖ్యాంశాలు

జాతి అస్తిత్వం కోసమే

కేబినెట్‌ కీలక నిర్ణయాలపై సిఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్‌ హయాంలో మారుతున్న విధానాలు, కేబినెట్‌లో తీసుకున్న సంచలన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని, ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో…

మన చరిత్రకు, అస్థిత్వానికి, ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక

దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : చారిత్రక సంపద అయిన శాసనాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సాంస్కృతిక శాఖ కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. మన చరిత్రకు, అస్థిత్వానికి, మన ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక అని, ఆనాటి…

మేడారం జాతరకు 6 వేల బస్సులు

ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం జాతీయ పండుగల నిర్వహిస్తే దేశానికే గర్వకారణం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటన…వనదేవతలకు మంత్రుల మొక్కులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర…

సిపిఐ అ‘విశ్వాసం’కు దూరం

పార్టీ నిర్ణయంమేరకే గైర్హాజరు ఇల్లందు :  ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌ పై అవిశ్వాసతీర్మానం విషయంలో సిపిఐ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఇల్లందు మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఐ కౌన్సిలర్‌ రవీందర్‌ స్పష్టం చేశారు. విఠల్‌ రావు భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్‌ అవిశ్వాస తీర్మాన సమావేశానికి పార్టీ ఆదేశాల మేరకు  గైర్హాజరు…

విగిపోయిన అవిశ్వాసం… ఉత్కంఠకు తెర

 ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి5: గత రెండేళ్లుగా తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంకు  నడుమవీగిపోయింది. అవిశ్వాస తీర్మానికి ఆరవక వ్యవహరించిన ఆర్డీవో శిరీష తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించింది. అవిశ్వాసం నెగ్గేందుకు 17 మంది కౌన్సిలర్లు కావలసి ఉండగా కేవలం 15 మంది మాత్రమే సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు.…

దినదినగండంలా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి

హావిూల అమలులో విఫలం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై పెదవి విప్పని సిఎం రేవంత్‌ మేనిఫెస్టో హావిూలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దినదిన గండంలా ఉందని, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారంటూ బిజెపి…

ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్‌ అలీ బాధ్యతలు

అభినందించిన మంత్రులు జూపల్లి, పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు…

బిఆర్‌ఎస్‌ ప్రస్థానంలో పూలబాటలు …ముళ్ళ బాటలు

ఉగాది పచ్చడిలా పరిస్థితులు రేవంత్‌ రెడ్డి సిఎం పదవి కేసీఆర్‌ భిక్షే రెండు నెలల్లోనే ప్రభుత్వం 14 వేల కోట్లు అప్పు మాయమాటలు చెప్పి అధికారంలోకి..హామీలు ఏమయ్యాయి…? మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శ స్వామివారిని దర్శించుకున్న హరీష్‌ రావు భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : పార్టీలో పనిచేసేటప్పుడు…

నేడు రాష్ట్ర కేబినేట్‌ భేటీ

సిఎం రేవంత్‌ అధ్యక్షతన సమావేశం అసెంబ్లీ సమావేశాలు, హావిూలపై చర్చించే ఛాన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర కేబినేట్‌ భేటీ ఆదివారం సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరునుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు పనులతో పాటు, వొచ్చే అసెంబ్లీ సమావేశాలపై భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.…