Category ముఖ్యాంశాలు

ప్రజల క్షేమం కోరి రాహుల్‌ యాత్ర..

మోదీని ఓడిస్తేనే మేలు దిల్లీ సభలో మల్లిఖార్జున ఖర్గే పిలుపు అద్వానీకి భారతరత్న రావడం ఆనందం : ఆలస్యంగా అయినా గుర్తించారన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.…

గ్యాస్‌ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు

ఇంద్రవెల్లి సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రూ.500లకే గ్యాస్‌ పథకం ప్రారంభానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానించడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.…

గెలుపు కోసం కాంగ్రెస్‌ ఇష్టారీతిలో హామీలు

వంద రోజులు వేచి చూస్తాం…నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలు పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి కూకట్‌పల్లి నియోజకవర్గ సమావేశంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటాయింపులు లేకపోయినా బడ్జెట్‌పై సిఎం రేవంత్‌ రెడ్డి మౌనం ఎందుకని ట్వీట్‌ కూకట్‌ పల్లి ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటోడ్రైవర్లు…

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి తగు చర్యలు…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో సమావేశమైన కేరళ ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రి  కె.రాజన్‌…. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 :తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం  గడిచిన పది ఏళ్లలో రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా…

7 నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు గ్రామాలపై ప్రత్యేక అధికారులకు సంపూర్ణ హక్కులు…బాధ్యతలు ప్రత్యేక అధికారులతో పాలనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ నిర్వహించాలని, ప్రజలను యువతను…

ఎల్‌కె అద్వానీకి భారతరత్న

స్వయంగా ఫోన్‌ చేసి తెలిపిన ప్రధాని మోదీ ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞుడు..అరుదైన ముద్ర అయోధ్య రథయాత్రతో రాజకీయాలను మలుపు తిప్పిన సారథి అద్వానీ దేశ సేవలను స్మరించిన ప్రధాని న్యూదిల్లీ, ఫిబ్రవరి 3 : రాజకీయ కురువృద్ధుడు, భాజపా  అగ్రనేత ఎల్‌కె అద్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ…

సైబర్‌ నేరాల బారిన పడుతున్న ఉన్నత విద్యావంతులు: సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : సైబర్‌ నేరాల కట్టడికి సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎంతో కృషి చేస్తుందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చాలా సైబర్‌ నేరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. సైబర్‌ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని..ఎక్కువగా…

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని విమర్శించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

నాగోబాను దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

In-charge Ministers

మెస్రం వంశీయుల ఘన స్వాగతం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను సీఎం రేవంత్‌ రెడ్డి  దర్శించుకున్నారు. శుక్రవారం (మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క,…