రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రూప్-1లో మరో 60 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు మొత్తం 563కు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్కు టిఎస్పిఎస్సికి సిఎం ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 60 పోస్టులు అదనంగా పెంచింది. గతంలో 503 పోస్టులకు…







