Category ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రూప్‌-1లో మరో 60 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు మొత్తం 563కు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌కు టిఎస్‌పిఎస్‌సికి సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 60 పోస్టులు అదనంగా పెంచింది. గతంలో 503 పోస్టులకు…

కాళేశ్వరంతో తెలంగాణ సర్వనాశనం

కృష్ణా జలాలపై దమ్ముంటే చర్చకు రావాలి కెసిఆర్‌కు మంత్రి ఉత్తమ్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : కాళేశ్వరంతో తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్‌ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం…

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ది

సిఎం రేవంత్‌తో పలువురు కంపెనీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : హైదరాబాద్‌ మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డిని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇటీవల లండన్‌, దుబాయ్‌ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్‌…

తెలంగాణ నుంచి పోటీ చేయండి..

రెండు గ్యారంటీలు అమ‌లు చేస్తున్నాం.. మ‌రో రెండు గ్యారంటీలు అమ‌లు చేయ‌నున్నాం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నాం… సీపీపీ ఛైర్మ‌న్ సోనియా గాంధీకి వివ‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి న్యూ దిల్లీ:  రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ…

ముదురుతున్న జల జగడం

అధికార, విపక్షాల పరస్పర నిందారోపణలు సవాళ్లు…ప్రతి సవాళ్లతో ఘర్షణ వాతావకణం అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చకు అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముఖ్య కారణాల్లో ఒకటైన జలవివాదం ప్రత్యేక రాష్ట్రాల అనంతరం కూడా గత పదేళ్ళుగా ఇంకా ఒక…

రిజిస్ట్రేషన్లలో టిఎస్‌ బదులు టిజి

మార్గదర్శకాలు రూపొందిస్తున్న రవాణా శాఖ పాత నంబర్లు యథావిధిగా ఉంటాయంటున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తెలంగాణకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్రం పేరును టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయించడంతో వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్‌కు బదులుగా టీజీ ఉండనుంది. ఈ మేరకు…

నేడు కెఆర్‌ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై కెసిఆర్‌ సమీక్ష

తెలంగాణ భవన్‌కు రానున్న మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : నేడు ఉదయం తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఈ…

పదేళ్ల కెసిఆర్‌ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలే..

రెండు నెలల్లోనే కెఆర్‌ఎంబికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత బోర్డు రెండో మినిట్స్‌లో ఆధారాలు ఉన్నాయి సిఎం రేవంత్‌ మాటలు అర్ధసత్యాలు..అసత్యాలు…మితిమీరిన భాష మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్‌…

అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ నేతల బండారం బట్టబయలు

మాజీ సిఎస్‌ సోమేష్‌ భూబాగోతాన్నీ వెల్లడిస్తాం కవిూషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం బిఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతల బండిరం బయట పడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారని..వారం రోజుల్లో మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ 5…