Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో కొత్తగా డ్రోన్‌ పోర్ట్‌

డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణ ఇస్రో అధ్వర్యంలోని ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ.తో ఏవియేషన్‌ అకాడమీ ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్‌  రెడ్డితో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ. బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన…

పరిశోధకులకు పనికొచ్చే “మూడు దారులు”

పుస్తక పరిచయ సభలో వక్తలు  విశాఖపట్నం, ఫిబ్రవరి07: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన “మూడు దారులు”… రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు… పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్ గా, రిఫరెన్స్ మెటీరియల్ గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేసారు. విశాఖపట్నం లోని పౌర…

ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్‌ ప్లాన్‌ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీమ్‌ కోర్టులో ఏడుగురు సభ్యులతో…

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపి కెసి వేణుగోపాల్‌, సిఎం రేవంత్‌, మల్లు భట్టి  తదితరుల సమక్షంలో చేరిన వెంకటేష్‌ న్యూదిల్లీ, ఫిబ్రవరి 6 :  పార్లమెంట్‌ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. వరుసగా నేతలు బిఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో…

17 ఎంపి సీట్లు గెలవడమే లక్ష్యం

హైదరాబాద్‌ సీటుపైనా పాగా వేస్తాం.. ఈసారి మా తడాఖా చూపిస్తాం  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌  కేంద్ర పథకాలను జనంలోకి తీసుకుని వెళ్లడమే  లక్ష్యంగా 10 నుంచి బండి సంజయ్‌ పాద యాత్ర కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను…

కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వమే

 రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే చాన్స్‌ లేదు  రాష్ట్రంలో కెసిఆర్‌ కుటుంబ పాలన అంతమైంది  మజ్లిస్‌ అభ్యర్థిని గట్టిగా ఢీ కొంటాం  మహేశ్వరం గావ్‌ చలో అభియాన్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : దేశంలో అవినీతిలేని, అంకిత భావంతో పాలన జనరంజకంగా సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో మూడవ సారి…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభద ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు   హైదరాబాద్‌,…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టులో విచారణ

అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న రాజ్యాంగ ధర్మాసనం న్యూదిల్లీ, ఫిబ్రవరి 6: ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభమైంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ ఆరంభించింది. ఎస్సీ వర్గీకరణపై పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను రాష్ట్ర అడ్వేకేట్‌ జనరల్‌…