Category ముఖ్యాంశాలు

రాష్ట్ర బడ్జెట్‌ పద్దు…రూ.2,75,891 కోట్లు

రెవెన్యూ వ్యయం…రూ.2,01,178 కోట్లు ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు మూలధన వ్యయం…రూ.29,669 కోట్లు విద్యా రంగానికి పెద్ద పీట రూ.21,389 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు విద్యుత్‌ సంస్థలకు రూ.16825 కోట్లు అసెంబ్లీలో 2024-24కు వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :…

నేడు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి… కౌన్సిల్‌లో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : నేడు రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్జడెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం…

పివికి భారతరత్న తెలంగాణకు గర్వకారణం

ప్రధాని మోదీకి మాజీ సిఎం కెసిఆర్‌ కృతజ్ఞతలు… హరీష్‌ రావు సహా పలువురు ప్రముఖుల ప్రశంస ఆలస్యంగా అయినా గుర్తింపు దక్కిందన్న పీవీ కుమార్తె వాణీదేవి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా కేంద్రం…

ఆన్‌లైన్‌ ద్వారా మేడారం దేవతలకు బంగారం

లాంఛనంగా యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క`సారక్కలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి…

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రచ్చ

ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ..మహిళలను అవమానం బెంజ్‌ కార్లలో తిరుగుతూ..ఆటోలో వొచ్చి డ్రామాలు అసెంబ్లీ వేదికగా బిఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై మండిపడ్డ మంత్రులు పొన్నం, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : బిఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై అసెంబ్లీ వేదికగా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క మండిపడ్డారు. ఆర్టీసీపై వారు చేసిన నిర్వాకాన్ని నిలదీశారు. శుక్రవారం రాష్ట్ర…

కృష్ణా జలాల్లో మన వాటాను వదులుకున్నదే కెసిఆర్‌

ఎపికి అనుకూలంగా నిర్ణయాలు కృష్ఱా బేసిన్‌ రైతులకు మరణశాసనం జగన్‌తో లాలూచీ రాజకీయాలు రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటన మన హక్కులను తాకట్టు పెట్టిన ఘనులు రాష్ట్ర హక్కులపై కేంద్రంతో కలిసి పోరాడుదాం రండి ప్రజాస్వామ్యంలో రాచరికానికి తావులేదు వాహనాల రిజిస్ట్రేషన్‌ పేరు టిజిగా మార్పు తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు గ్రూప్‌ పరీక్షలకు…

‘భారతరత్న’ మన పివి

పివి, చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు భారతరత్న కట్వీట్‌ ద్వారా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ కర్పూరీ ఠాకూర్‌, అద్వానీలతో సహా ఈ యేడాది ఐదుగురికి అత్యున్నత పురస్కారం పివి దార్శనికతను, సేవలను కొనియాడిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 9 : దేశాన్ని ఆర్థిక అస్థిరత నుంచి సుస్థిరతకు మళ్లించి.. ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలిచేలా…

తెలుగు తేజం తిరిగి ప్రకాశించింది

అపర చాణక్యుడు భరతమాత ముద్దుబిడ్డ పీవీ కి “ భారతరత్న” ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు భారతదేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది.ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఆయన అనేక సాహసో పేత విధానాలను అనుసరించి ఆర్థిక లోటును తగ్గించగలిగారు. ప్రభుత్వరంగ సంస్థలలో ప్రైవేటీ కరణకు వీలుగా మౌలిక వనరులకు…

మన్మోహన్‌ సేవలు నిరుపమానం

ఆయన నిబద్దత ఎంపిలకు ఆదర్శరం రాజ్యసభలో ప్రధాని మోడీ వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి8: మాజీ ప్రధాని డా.మన్మోహన్‌ సింగ్‌ను  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..డా. మన్మోహన్‌ సింగ్‌ తన ఆరోగ్యం బాలేనప్పుడు కూడా వీల్‌ చైర్‌లో పనిచేశారని…