Category ముఖ్యాంశాలు

తండాల్లో బీటీ రోడ్లు..పాఠశాలలు

సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు ఉన్నతోద్యోగాలు పొందుతున్న బంజారాలు..వారిని ఎస్‌టిల్లో ఇందిరా గాంధీ చేర్చారు సేవాలాల్‌ జయంతి ఉత్సవాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలోని అన్ని తండాల్లో, గూడెలాల్లో పాఠశాలలను ప్రారంభిస్తామని, అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం…

మరోసారి వివాదమవుతున్న హైదరాబాద్‌

మరోసారి హైదరాబాద్‌ను ఏపి నాయకులు వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. పద్నాలుగేళ్ళ తెలంగాణ పోరాటంలో హైదరాబాద్‌ మినహా తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరంలేదంటూ వితండవాదం చేసిన ఏపి నాయకత్వం, మరోసారి విభజన హామీల్లో భాగంగా ఉమ్మడి రాజధాని అంశాన్ని పురస్కరించు కుని మరికొంతకాలం హైదరాబాద ్‌పైన తమకున్న హక్కును కొనసాగించుకోవాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. తాజాగా…

చదువుల పరమార్థం చాటిచెప్పాలి

ఎక్కడ పోతే, అక్కడే వెతుక్కోవాలనే నానుడి తెలుగు నాట సుప్రసిద్ధి గాంచింది. మనం కోల్పోతున్న విలువలను మనమే పునర్జీవింప చేయాలి. రోగం ప్రాథమిక స్థాయిలో ఉండగానే చికిత్స జరగాలి. రోగం ముదిరిన తర్వాత ఔషధాలతో చికిత్స క్లిష్టతరం, కష్టసాధ్యం. పూర్వం ఒక న్యుమేనియా వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగులందరినీ న్యుమేనియా రోగం లోకి దించి,…

చట్ట సభలను గౌరవించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన కొందరు బ్రాండ్‌ అంబాసిడర్లలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌ రావు ఒకరు. తెలంగాణ ప్రజల నాడిని ఆయన పసిగట్టినట్లుగా ఇతర రాజకీయనాకులెవరూ పసిగట్టలేరు. కానీ చంద్రశేఖర్‌ రావు. .కేసీఆర్‌ ..తెలంగాణ ప్రజల హృదయాన్ని తెలుసుకోలేక పోయారు. రెండు…

మరో పదేళ్లు సిఎంగా ఉంటా

ప్రజలు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యమే అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు? నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు…సమస్యను పరిష్కరిస్తాం పోలీస్‌ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మరో పదేళ్లపాటు అధికారంలో ఉంటానని..ప్రజలు ఆశీర్వదిస్తే ఇక ఇందిరమ్మ రాజ్యమేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి…

కాంగ్రెస్‌ వైఖరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు బయటకు వచ్చారు. కేసీఆర్‌ నల్గొం సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాష పైన బీఆర్‌ఎస్‌…

చేతకాకుంటే రేవంత్‌ రాజీనామా చేయాలి

సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా   ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టండి.. రైతులకు నష్టం కలగకుండా చూడండి కాళేశ్వరం కింద నీళ్లు పారింది 98 వేలకు కాదు.. 20 లక్షల ఎకరాలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు…

కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : కాంగెస్‌ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమండ్‌ ప్రకటించింది. సీనియర్‌ నేత రేణుకా చేదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించినట్లు సనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర శాసన సభలో కాంగ్రెస్‌…

లోక్‌సభను వీడి రాజ్యసభకు..

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఫిబ్రవరి 14 : కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బుధవారం జైపూర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతున్నది. ఇప్పుడు ఆ స్థానం నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లనున్నారు.…