Category ముఖ్యాంశాలు

కేసీఆర్‌ మాట తీరుపై చర్చకు సిద్ధమేనా?

చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకు లేదు   మేడిగడ్డ కుంగిపోతే నీళ్లు నింపడం ఎలా సాధ్యమవుతుంది ఆ పని మీకే అప్పచెబుతా…నింపి చూపండి అసెంబ్లీలో కెసిఆర్‌, బిఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫ్రిబ్రవరి 14 : ముఖ్యమంత్రిని ఏం పీకడానికి వెళ్లారని మాజీ సిఎం కెసిఆర్‌ అనడంపై అసెంబ్లీ…

రణరంగంగా రైతుల ‘దిల్లీ చలో’

నగరంలోకి ప్రవేశించడానికి రైతుల విశ్వప్రయత్నం..శంభు బార్డర్‌ వద్ద ఉద్రిక్తత రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ…మరోసారి బాష్పవాయు ప్రయోగం భద్రత మరింత కట్టుదిట్టం…ట్రాఫిక్‌తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఫిబ్రవరి 14 : తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ రణరంగాన్ని తలపిస్తున్నది. నగర శివారులో రైతుల నిరసన…

ధర్నా చేస్తుంటే రైతుల్ని పట్టించుకోరా?

డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నారు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల కోసం ‘‘ఎంఎస్‌పీ’’ చట్టం కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : డిమాండ్ల పరిష్కారం కోసం ఢల్లీిలో   నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడాన్ని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ  తప్పుపట్టారు. రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ…

మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో లోపాలు

బిఆర్‌ఎస్‌ నేతలకు ఏటీఎంలా ‘కాళేశ్వరం’  రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి  రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం  మేడిగడ్డ బ్యారేజ్‌ను కళ్లారా చూశాకే.. నివేదికపై చర్చ  హెలికాఫ్టర్‌ సిద్ధంగా ఉంది…కేసీఆర్‌, హరీష్‌ రావు కూడా మేడిగడ్డకు రావాలి: అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో…

తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా గర్జిస్తా…

మన హక్కుల సాధన కోసం సద్ది కట్టుకుని తరలిరావాలి  అధికారం ఉన్నా..లేకున్నా రాష్ట్రం కోసం పోరాటం ఆగదు 5 జిల్లాల నీళ్ల గోసను వినిపించేందుకు కుంటుతూ వొచ్చా…. కేసీఆర్‌ను చంపితే ప్రజలు ఉరుకుంటారా… కాంగ్రెపోళ్లు బలాదూర్‌గా తిరిగితే నిలదీస్తాం… మేడిగడ్డలో 250 పిల్లర్లు, 200 కి.మీ టన్నెల్స్‌, 1500 కిమీ కాల్వలు, 19 సబ్‌ స్టేషన్‌లు,…

నీళ్ళు..నిజాలు..! గత ప్రభుత్వం అబద్ధాలు..!!

Operation Sindoor

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు  అబద్దం.. లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు కూడా  సాగునీరు ఇవ్వలేదు ఈ ప్రాజెక్ట్  నిర్వహణ,  విద్యుత్ బిల్ కు ఏటా 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం. 2020 లోనే  మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో  లోపం ఇరిగేషన్ అధికారులు ఎల్ అండ్…

కేసీఆర్‌ దోపిడికి మేడిగడ్డ బలి

‘కాళేశ్వరం’ పై లక్ష కోట్ల దుర్వినియోగం..దఅవినీతిలో కేసీఆర్‌ భాగస్వామి  బ్లాక్‌ మెయిల్‌ చేసి బతకాలని యత్నం  9 ఏళ్లకు నల్గొండ బాధితులు గుర్తుకు వొచ్చారా..  బిజెపి, టీఆర్‌ఎస్‌లది ఒకే విధానం…  మేడిగడ్డ సందర్శనలో మీడియాతో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల…

‘కృష్ణా’పై రెండు పార్టీల డ్రామాలు

 బిఆర్‌ఎస్‌కు వోటేస్తే డ్రైనేజీలో వేసినట్టే హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను కడిగి పారేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుంది ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడి వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 :…

కృష్ణాపై విజయం సాధించాం మాజీ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌

ప్రజాతంత్ర,ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి 12 : కృష్టానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించ బోమంటూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేళ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్‌!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని వ్యాఖ్యానించారు.…