Category ముఖ్యాంశాలు

దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం

అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్‌ త్వరలోనే విధివిధానాల రూపకల్పన అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000…

8 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు

ఎన్డీఎలో బిఆర్‌ఎస్‌ చేరడం అబద్ధం…రాజకీయం కోసం కెసిఆర్‌ దుష్ప్రచారం బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : 8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, 5 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీలు  బీజేపీతో  టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్డీఏలో…

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ అవినీతి..కుటుంబ పార్టీలే  రెండూ మజ్లిస్‌ పంచన చేరుతాయి  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  మల్లన్నను దర్శించుకునే భక్తులకు మంచి సౌకర్యం : కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్‌/సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…

నేడు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం

న్యూదిల్లీ, ఫిబ్రవరి16 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్‌ డౌన్‌ అనంతరం.. రేపు…

సమగ్ర కుల గణన

రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం బలహీన వర్గాల నుండి రాజకీయాల్లోకి వొచ్చా.. కుల గణనపై పలు సార్లు రాహుల్‌ గాంధీ ప్రస్తావన అసెంబ్లీలో సమగ్ర కుల, జన గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభ ఏకగ్రీవ ఆమోదం… సిఎం రేవంత్‌ను కలిసి మంత్రి పొన్నం ధన్యవాదాలు హైదరాబాద్‌,…

రాయ్‌బరేలీతో మా కుటుంబ బంధాన్ని మాటల్లో చెప్పలేను

పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు మీరంతా నన్ను మీ మనిషిగా అక్కున చేర్చుకున్నారు రాయబరేలీ వాసులకు సోనియా గాంధీ లేఖ రాయబరేలీ, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ తన నియోజక వర్గమైన రాయబరేలీ వాసులకు ఒక లేఖ రాశారు.  రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన సోనియా..ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని…

ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు

పదేళ్లు నిరుద్యోగుల పట్ల బీఆరెస్‌ నిర్లక్ష్యం ˜త్వరలోనే గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహిస్తాం -గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్‌ నిర్లక్ష్యం వహించిందని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వొచ్చాయని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.…

ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం

విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానమన్న సుప్రీమ్‌ కోర్టు వివరాలు, దాతల పేర్లను వెల్లడిరచాలని ఎస్‌బిఐకి ఆదేశం సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ హర్షం…మోదీ ప్రభుత్వానికి కమీషన్లకు మాధ్యమంగా మారిందని రాహుల్‌ విమర్శ న్యూదిల్లీ, ఫిబ్రవరి 15 : రాజకీయ పార్టీలకు ఎలక్షన్‌ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకో కిందకే వొస్తుందని సుప్రీమ్‌…

బాధితులకు అండగా నిలిచేవే భరోసా కేంద్రాలు

మెదక్‌లో ప్రారంభించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మహిళలు, చిన్నారులు ఎలాంటి వేదనకు గురికాకుండా ప్రభుత్వ యంత్రాంగంగా తామున్నామని తెలిపేది భరోసా కేంద్రమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ.2 కోట్లతో మెదక్‌లో నిర్మించిన భరోసా కేంద్రాన్ని మెదక్‌ ఎమ్మెల్యే…