Category ముఖ్యాంశాలు

నగరంలో పచ్చదనం పెంచాం..

సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు చర్యలు వర్షాకాలం ఇబ్బందులు లేకుండా ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమాలు జిహెచ్‌ఎంసి సాధారణ సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి సమావేశం నేటికి వాయిదా సభ్యులు లేవనెత్తిన సమస్యలు పిన్‌ పాయింట్‌ ప్రొగ్రామ్‌ పెట్టి పరిష్కారిస్తామని కమిషనర్‌ వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హరితహారంతో నగరంలో పచ్చదనం పెంచామని, సిగ్నల్‌ ఫ్రీ నగరంగా మార్చడానికి…

మూసీ పరివాహక ప్రాంత సుందరీకరణ

ఉపాధి, ఆర్థికాభివృద్దిని కలిగిస్తూ మురుగునీరు తొలగించేలా శుద్దిప్లాంట్‌ ఉన్నతస్థాయి సవిూక్షలో సిఎం రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హైదరాబాద్‌ మహానగరంలో మూసీనది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌…

ఆ నాలుగు రోజులు…వనమంతా జనమే..

 భక్తకోటితో పులకించనున్న మేడారం రేపటి నుంచి 24 వరకు  సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ 2 వేల మంది వైద్య సిబ్బందితో  24 గంటల వైద్య సదుపాయం 6 వేల బస్సులు..50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌..మహిళలకు ఉచిత ప్రయాణం 70 సీసీ కెమెరాలతో…డ్రోన్లతో..ప్రత్యేక…

కనీవిని ఎరుగని రీతిలో జాతర నిర్వహణ

మేడారంలో భక్తులందరికీ వీఐపీ తరహా సౌకర్యం.. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అనుభవమున్న అధికారులనే విధుల్లోకి.. రెవెన్యూ,  గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మేడారం జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…

కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా కఠిన చర్యలు

కాళేశ్వరం సహా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తనిఖీలే లేవు కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు అసెంబ్లీలో ప్రాజెక్టులపై ఇర్రిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శ్వేతపత్రం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : రాష్ట్ర అసెంబ్లీలో శనివారం కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ సహా ఇతర ప్రాజెక్టులపై ఇరిగేషన్‌…

మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు

అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు…చెక్‌పోస్టులు 4800 సిసి కెమెరాలతో నిఘా 8 జోన్లుగా పారిశుద్ధ్య కార్యమ్రాల నిర్వహణ 55 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌…9000 మంది బస్‌ డ్రైవర్ల నియామకం ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ జాతరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్‌ సమీక్ష భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి…

శ్వేతపత్రం సత్యదూరం…తప్పుల తడక

మంత్రి ఉత్తమ్‌ చెప్పినవన్నీ అబద్ధాలే కేఆర్‌ఎంబీ గెజిట్‌ను వ్యతిరేకించాం సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రమంతా తప్పుల తడకగా ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కాళేశ్వరం, రాష్ట్రంలో…

ఇన్సాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహం ప్రయోగం సక్సెస్‌

అంతరిక్ష రంగంలో ఇస్రో మరోచరిత్ర శ్రీహరి కోట, ఫిబ్రవరి 17 : శనివారం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీకారం చుట్టిన వాతావరణ ఉపగ్రహమైన ఇన్‌ శాట్‌-3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 14 ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం సాయంత్ర ఈ…

రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి

బ్యాంకు రుణాలు పొందేందుకు కేంద్రం ‘గ్యారంటీ’ ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు హర్యానా, ఫిబ్రవరి 16 : రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని తెలిపారు. రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో…