Category ముఖ్యాంశాలు

మాట తప్పిన కాంగ్రెస్‌ను బొంద పెట్టాలి

కరెంటు నాటి లెక్క ఎందుకు రావడం లేదు.. కరెంటు లేక కాదు, నీళ్లు లేక కాదు..నిర్వహణ లోపమే.. మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, మార్చి 31 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ ను బొందపెట్టాలని  మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు…

గడీల పాలన స్థానంలో ఇందిరమ్మ రాజ్యం..

దాయాదులకు దోచిపెట్టేందుకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బిఆర్‌ఎస్‌ బోగస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు.. అధికారం పోయిందనే అక్కసుతో అసత్య ప్రచారం ప్రజలపై రూ. 7లక్షల కోట్ల అప్పుల భారం మోపింది మూడు నెలల్లో 25వేల ఉద్యోగాలిచ్చాం : మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 29 : తెలంగా ణలో గత పదేళ్ల గడీల పాలన…

ఓ మనిషీ తిరిగి చూడు!

ఓ మనిషీ తిరిగి చూడు! నీ నిర్ధయను అడుగులెలా ముద్రించాయో ఆ ముందుకెళ్ళే దారిలోనే వసంతం వాడిపోయి శిశిరాలు మొల్చింది నువ్వు నాటిన అదృశ్య కంటకాలు పడగవిప్పి నాట్యమాడుతున్నాయి మొండిగా వెళితే కాలుష్య కాసారాల్ని కక్కుతాయిజి ఆగిపో! దారి మార్చు మానవత్వపు జాడలు కొసరుకైనా లేని గతాన్ని ఓ మారు తవ్విచూడు.. శిథిలాల్లో వృథా అయిన…

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లోకి జడ్పి చైర్మన్ కంచర్ల

కొత్తగూడెం: భద్రాద్రికొత్త గూడెం జిల్లా ఇంచార్జ్ జడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీరం పుచ్చుకొనున్నారు. తెలంగాణ ఉద్యకారునిగా పెరున్న కంచర్ల పొంగులేటి ప్రధాన అనుచరులలో ఒకరుగా ముద్రపడిన నేత. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించింది మొదలు కొత్తగూడెం నియోజకవర్గం నుండి గులాబీ పార్టీలోనే ఉన్నారు. కానీ సరైన…

శ్రీ సీతారాముల తిరు కల్యాణానికి ముహుర్తం ఖరారు

ఏప్రిల్‌ 17న శ్రీ సీతారాముల తిరుకల్యాణం… 18న మహా పట్టాభిషేకం 9 నుండి 23 వరకు భద్రాద్రి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ ప్రధానార్చకులు ముహుర్తాన్ని ఖరారు చేసారు. ఏప్రిల్‌ 17వ తేదీన శ్రీ సీతారాముల తిరుకల్యాణ…

ఇప్పుడు కాంగ్రెస్‌, బిజెపిల టార్గెట్‌ బిఆర్‌ఎస్‌

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షిగా పార్టీ పరిస్థితి  పార్టీ మారుతున్న బిఆర్‌ఎస్‌ నాయకులు  కలిసి రాని పేరు మార్పు…అసలుకే ఎసరు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి) హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 : లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్నది. అధికార కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ వెంటపడుతున్నాయి.…

భావ ప్రకటనా స్వేచ్ఛ మీద పాలకుల దాడి

దాడులను ఖండిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తా శాంతి భద్రతల్లోకి కేంద్రం చొరబాటు అనుచితం విశ్వసనీయత పోగొట్టాలని చూస్తున్న పాలకులు ఎన్‌ఐఎ వేధింపును తీవ్రంగా ఖండిస్తున్నాం ‘జర్నలిస్టులపై ఎన్‌ఐఎ దాడులను ఖండించండి’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దేశంలోని, రాష్ట్రంలోని అన్ని ప్రజా సంస్థలను, వ్యవస్థలను ధ్వంసం చేసిన…

ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్లపై సమగ్ర విచారణ

 తక్కువ రేటుకు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం  హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ దుబాయ్‌ మోడల్‌ టూరిజం స్పాట్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం హెచ్‌ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి…

త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…