అవినీతిపరులపై సీఎం చర్యలేవి?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిపరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమ య్యాడు తప్ప చర్యలు లేవని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.…








