Category ముఖ్యాంశాలు

ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు ?

– అధికారులను సన్నద్దం చేసిన కమిషనర్‌ ‌- కలెక్టర్లు, అఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌- వోటర్ల జాబితాల సవరణ, అభ్యంతరాలపై షెడ్యూల్‌ – ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి7: ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించింది.  ఈ మేరకు జిల్లా కలెక్టర్లు,…

కేసీఆర్‌ అప్పు‌లు చేసింది నిజమే

– అవి రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగించారు – సీఎం రేవంత్‌ ‌ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు – రైతుల‌కు యూరియా తిప్ప‌లు త‌ప్ప‌డంలేదు – జిల్లా మంత్రులు కమీషన్‌లకు కక్కుర్తిపడుతున్నారు – వారితో జిల్లాకు ఏమాత్రం ఉప‌యోగంలేదు – బీఆర్‌ఎస్ ‌వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 7: తెలంగాణకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం…

పూర్త‌యిన మేడారం గ‌ద్దెల ప‌నులు

– 19న ముఖ్య‌మంత్రి చేతుల‌ మీదుగా ప్రారంభం – వ‌రంగ‌ల్ అభివృద్ధికి వారంలోగా టెండ‌ర్లు – స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చ‌ర్య‌లు – మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి హౌసింగ్ బోర్డు ద్వారా ఇళ్ల నిర్మాణం – మంత్రి పొంగులేటి  వ‌రంగ‌ల్/హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7 : సుమారు రూ.300 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన‌ చ‌రిత్ర క‌లిగిన…

ప్రపంచ పర్యాటకంగా తెలంగాణ అభివృద్ధి

-సంక్రాంతి సందర్భంగా కైట్‌ అం‌డ్‌ ‌స్వీట్‌ ‌ఫెస్టివల్ – అన్ని చెరువుల వద్ద కైట్‌ ‌ఫెస్టివల్‌ ‌- అధికారులతో కలసి సక్షించిన మంత్రి జూపల్లి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఈ సంక్రాంతి పండుగను సంప్రదాయం, సంస్కృతి పరిరక్షణకు అనుగుణంగా ఘనంగా జరుపుతున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్‌…

నీటి హ‌క్కుల‌పై రాజీ లేదు

Minister Uttam Kumar Reddy

– సుప్రీంకోర్టులో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తాం – కృష్ణ‌, గోదావ‌రి జ‌లాల్లో నాణ్య‌మైన వాటా సాధిస్తాం – అర్హులంద‌రికీ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు – జాబ్ మేళా ద్వారా 4500 మందికి ఉద్యోగాలు – మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 7:  కృష్ణ, గోదావరి జలాలలో రాష్ట్ర నీటి హక్కులు సుప్రీం కోర్టు,కేంద్ర…

రూ.50 కోట్ల జీఎస్టీ ఎగవేత

– ఆరెంజ్‌ ట్రావెల్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ అరెస్ట్‌ – ట్రిలియన్‌ లీడ్‌ ఫ్యాక్టరీ ఎంపీ చేతన్‌ కూడా.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 7: జీఎస్టీ ఎగవేత కేసులపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ దాడులను ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్‌, అంతర`ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో భారీ…

ఇందిరమ్మ ఇండ్లతో పేదవారికి భరోసా

– మార్చి ఆఖరుకు రామస్వామి గుట్ట మోడల్‌ కాలనీ పూర్తి – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 7: ఏప్రిల్‌లో మరో విడత, రానున్న రెండేళ్లలో రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి…

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీ

– 2047కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడమే లక్ష్యం – రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం – మహిళా సంఘాలను కార్పొరేట్‌ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః ఈ పేపర్ కేవ‌లం ప్రభుత్వ నివేదిక కాదు.. రాజకీయ ప్రణాళికా పేపర్ అంతకన్నా…

బొగ్గు రంగంలో సంస్క‌ర‌ణ‌లు క్షేత్ర‌స్థాయికి చేరాలి

– ప్ర‌ధాని విజ‌న్‌కు అనుగుణంగా ముందుకు సాగాలి – వ‌చ్చే రెండేళ్ల‌లో శాస్త్రీయంగా అత్య‌ధిక‌ గ‌నులు మూసేయాలి – అధికార్లు, క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి -ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేయాలి – లాభాల మైన్‌ల‌పై దృష్టి సారించాలి – భ‌ద్ర‌త‌పై రాజీవ‌ద్దు – చింత‌న్ శిబిర్ చ‌ర్చలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి…