Category ముఖ్యాంశాలు

పండుగ‌ల సీజ‌న్‌లో  విందులు, వినోదాల‌తో జాగ్రత్త 

పెరుగుతున్న గుండె స‌మ‌స్య‌లు- దెబ్బ‌తింటున్న జీర్ణ‌వ్య‌వస్థ‌ – జీవ‌న‌శైలి స‌మ‌స్య‌లే కార‌ణం -మితాహారం, త‌గినంత నిద్ర అవ‌స‌రం – కేర్ హాస్పిట‌ల్స్ వైద్యులు సంవత్సరాంత వేడుకల తర్వాతి వారం రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు, కాలేయంపై ఒత్తిడి, షుగర్ తదితర మెటబాలిక్ సమస్యలతో చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేర్ హాస్పిటల్స్…

‘పోలవరం-నల్లమల సాగర్‌’పై సుప్రీంకోర్టు విచారణ

– విచారణకు హాజరైన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి – మధ్యవర్తిత్వమే మంచిది – తెలంగాణకు ధ‌ర్మాస‌నం సూచన – కేటాయింపులకు మించి వాడ‌రాదు – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి12: పోలవరం – నల్లమల సాగర్‌ ‌లింక్‌ ‌ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది.. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి…

జిల్లాల‌ను ర‌ద్దు చేస్తే ఊరుకోం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టారు – రైతుల‌కు యూరియా అందించ‌లేని ప్ర‌భుత్వం – కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న ప‌థ‌కాలు పోయాయి – ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మంటే తిట్ల పురాణ‌మా? – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  కాంగ్రెస్ పార్టీ జిల్లాలను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ…

దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేలా భరోసా

– రూ.50 కోట్లతో సహాయ ఉపకరణాలు పంపిణీ – అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ఒక కుటుంబ సభ్యునిలా దివ్యాంగుల‌కు భరోసా కల్పించేందుకు త‌మ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ.50 కోట్లు కేటాయించింద‌ని, విద్య, ఉద్యోగాల భర్తీలో వారి కోటాను వారికి కేటాయిస్తున్నామని…

అశాస్త్రీయంగా జిల్లాల విభజన

– వాటిని సరిదిద్ది పాలనాపర ఇబ్బందులు తొలగిస్తాం – రిటైర్డ్ ‌జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు – సంక్రాంతి కానుక‌గా డీఏ – టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 12: గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్‌ ‌చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

విచార‌ణ అర్హ‌త‌ లేని పిటిష‌న్‌తో తెలంగాణ‌కు అన్యాయం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు స్టే తెచ్చిన ఏపీ – సివిల్ సూట్ దాఖ‌లు చేస్తామ‌న‌డం అన్యాయం – ఏపీకి స‌హ‌క‌రిస్తున్న రేవంత్ ప్ర‌భుత్వం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే ఇక్కడి…

మేడారం జాత‌ర పోస్ట‌ర్‌, బ్రోచ‌ర్ ఆవిష్క‌రించిన సీఎం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ఈనెల 28 నుంచి 31వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మేడారం స‌మ్మ‌క్క‌-సార‌క్క మ‌హా జాత‌ర‌కు సంబంధించి గిరిజ‌న‌ సంక్షేమ శాఖ మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టర్ రూపొందించింది. వీటిని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దేవాదాయ శాఖ…

పేదలకు మరింత మేలు చేసేందుకే సంస్కరణలు

– ఆ దారిలోనే వీబీజీ రామ్‌ జీ చట్టం – పనులు ఎప్పుడు జరపాలనేది రాష్ట్రాల ఇష్టం – రాష్ట్రాలపై భారం ఏమీ ఉండదు – ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలంటే పరిమితులు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12: అనేక సంస్కరణలు, మార్పులతో దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి…

ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాలు

– రిజిస్ట్రేషన్‌ శాఖలో కీలక సంస్కరణలు అమలు – పేదల, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు – అక్రమార్కుల భరతం పడతాం – కబ్జాలపై ఉక్కుపాదం – రెవన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనలకనుగుణంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి…