Category ముఖ్యాంశాలు

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తాం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి శషబిషలు లేవు.   తాము అధికారంలోకి వొచ్చాకే స‌చివాల‌యంలోకి జ‌ర్న‌లిస్టుల‌కు అనుమ‌తి అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిటేష‌న్ కార్డుల‌, ఇళ్ల ప‌ట్టాలు హెల్త్ కార్డులు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ కి  భూమి స్వాధీన  పత్రాల అందజేత  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…

తెలంగాణ కట్టుబాటుగా ఉన్న పత్రిక ‘ప్రజాతంత్ర’

prajatantra magazine

ప్రజాతంత్ర లాంటి నినదించే గొంతు ఎప్పుడూ మూగబోదు  తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ‘వర్తమాన సాహిత్య సంచిక-2024’ ఆవిష్కరణ ప్రజాతంత్రతో నాది ఎమోషనల్ రిలేషన్ ఎంతో మందికి సహజ వేదిక ప్రజాతంత్ర ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ తెలంగాణలో ‘ప్రజాతంత్ర’కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉద్యమానికి బలమైన అండగా నిలిచిన ప్రజాతంత్ర…

తెలంగాణ ఉద్యమనేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

సిఎం రేవంత్‌ ‌రెడ్డి దిగ్బ్రాంతి మంత్రి కోయటి రెడ్డి, హరీష్‌ ‌రావు, తదితరుల నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణ మలి దశ ఉద్యమంలోనే కాకుండా నాటి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 52 ఏళ్లు. ఆయన కొంత…

భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌వాడ వాడల వెలిసే గణేష్‌ ‌మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌ ‌సహా…

కాంగ్రెస్‌లోకి స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా

హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అనంతరం సీనియర్‌ ‌నేతల సమక్షంలో చేరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 6 : ‌భారత స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ ‌నేతల సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా…

డిఎస్సీ తుది కీ విడుదల

త్వరలోనే ఫలితాల వెల్లడికి విద్యా శాఖ కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణలో 11,062 టీచర్‌ ‌పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షల తుది ఆన్సర్‌ ‌కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌, ‌సెకండరీ…

రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహుల పనే

Azad is the leader of the Maoist party who released the letter

ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌ ఈ ‌నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ…

స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులే

ఎంబీబీఎస్‌, ‌బీడీఎస్‌ ‌కోర్సుల ప్రవేశాల్లోనూ స్థానిక కోటా తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం నిర్దారణకు మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్‌, ‌డెంటల్‌ ‌కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానికత వివాదంపై పూర్తిస్థాయి వాదనలను విన్న హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా…

భవిష్యత్‌ ‌సిణామాల ఎదుర్కునేందుకు యుద్దానికి సిద్ధంగా ఉండాలి

Rajnath Singh's order to the three forces

త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఆదేశం లక్నో, సెప్టెంబర్‌ 5 : ‌శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్‌, ‌గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు.…