Category ముఖ్యాంశాలు

‌ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా

బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా,సెప్టెంబర్‌12: ‌పశ్చిమ బెంగాల్‌ ‌హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ ‌వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు…

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు

Rahul Gandhi in Lok Sabha

నిమ్మకు నీరెత్తినట్లుగా పార్టీ నాయకత్వం లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని లోక్‌సభ పక్ష నేత, కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ…

సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌కొత్త నామకరణం

telugu daily updates, revanth reddy live, today news, crime news

మొదటిసారిగా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం ఈసారి అన్ని పార్టీలు పోటీ పడి నిర్వహించే అవకాశం రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సెంటిమెంట్‌ ‌రాజేసి లబ్దికి యత్నించే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌సెప్టెంబరర్‌ 12 : ‌తెలంగాణ చరిత్రలో అతి ప్రధాన ఘట్టమైన సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త నామకరణం…

కోటి మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం

Minister Sitakka started the units under Self Help Group Scheme

సెల్ఫ్ ‌హెల్ప్ ‌గ్రూపు పథకం కింద యూనిట్లను ప్రారంభించిన మంత్రి  సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు…

సిపిఎం దిగ్గజనేత సీతారాం ఏచూరీ కన్నుమూత

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో కన్నుమూత సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్‌ ‌బ్యూరో పిఎం సహా పలువురు ప్రముఖుల సంతాపం… న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ‌కారణంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో…

సీఎం రేవంత్‌ ‌ప్రోద్బలంతోనే కౌశిక్‌ ‌రెడ్డిపై దాడి

ప్రజా ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు.. ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, రేవంత్‌ ‌రెడ్డి వెంటనే కౌశిక్‌ ‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని మాజీ…

హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత

పోలీసులతో బిఆర్‌ఎస్‌ ‌నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌…

అవును…సెప్టెంబర్‌ 17 ‌ప్రజా పాలన దినం..!

Hyderabad Liberation Day

ఉన్న గీతను చిన్నదిగా చూపించాలంటే పక్కన ఒక పెద్ద గీత గీస్తే చాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ చేసి చూపించింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సెప్టెంబర్‌ 17 ‌రోజు వివాదానికి తెరదింపిందనే చెప్పొచ్చు. సామాన్య ప్రజలెవరికీ అంతగా ..ముఖ్యంగా ఈ తరానికి అవసరం లేని వివాదం అది.…

తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్‌ ‌పాల్గొనేందుకు అనుమతించండి

ఎన్‌ఎల్‌డిసీకి హైకోర్టు ఆదేశం లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై మధ్యంతరర ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో చత్తీస్‌గఢ్‌ ‌నుంచి విద్యుత్‌ ‌కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది.  ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.  విద్యుత్‌ ‌కొనుగోళ్లకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత…