Category ముఖ్యాంశాలు

బాలపూర్‌ను మించిన రిచ్‌మండ్‌ ‌విల్లా

రూ.కోటి కి పైగా ధ‌ర ప‌లిక‌న లడ్డూ.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌ హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో గ‌ల‌ కీర్తి రిచ్‌మండ్‌ ‌విల్లా లో నిర్వ‌హించిన గ‌ణేష్ ల‌డ్డూ వేలం స‌రికొత్త రికార్డును సృష్టించింది.  ఇక్కడ ఏటా భారీ ధరకు లడ్డూ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉన్నవారంతా ధనవంతులు కావడంతో లడ్డూ వేలం కూడా ఆ స్థాయిలోనే…

పదేళ్ల నియంతృత్వ సంకెళ్లు తెంచాం

తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు.. బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్ద నివాళి.. పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :…

మోదీ పాలనలోనే అస‌మాన‌ విజయాలు

ఇదే స్ఫూర్తిని మ‌రో ఐదేళ్లు కొన‌సాగిస్తాం.. ప్రధాని మోదీ వంద రోజుల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయని, ఈ వంద రోజుల కోసం నిర్దేశించుకున్నటార్గెట్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నామ‌ని  కేంద్ర‌మంత్రి కిష‌న్…

ప‌టేల్‌ కృషితోనే తెలంగాణకు విమోచనం

విమోచనోత్సవాలపై ఇంతకాలం రాజకీయం పరేడ్‌ ‌గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ ‌మైదానంలో జాతీయ జెండాను…

శోభాయ‌మానంగా గణేశ్‌ ‌నిమజ్జనం

Khairatabad Maha Ganesha Idol Immersion

గంగమ్మ ఒడికి చేరిన గ‌ణ‌ప‌య్య‌ భక్తుల కోలాహలంతో సందడిగా సాగరతీరం భారీగా తరలివచ్చి వీక్షించిన జన పోలీసుల ప్రత్యేక చర్యలతో సమయానికే నిమజ్జనోత్సవం ‌కోలాటాలు.. భజనలు.. తీన్మార్‌ ‌స్టెప్పులు.. భాజాభజంత్రీలు… గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య గ‌ణేస్ నిమజ్జన వేడుక‌లు శోభాయ‌మానంగా జ‌రిగాయి. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పరిసరాలు భ‌క్తిపార‌వ‌శ్యంతో పులకించిపోయాయి. ప్రజలు…

దిల్లీ తదుపరి సిఎం అతిశి

Atishi will takes oath as Chief Minister

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో అతిషీ ని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ  కొత్త సిఎంగా కేజీవ్రాల్‌…

విమోచనోత్సవాలపై ఇంతకాలం రాజకీయం

Kishan Reddy flag host at parade ground

పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కిషన్‌ రెడ్డి నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అమరజవాన్ల స్తూపం,…

అబద్ధాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేరు..

రేవంత్ కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప‌యోజ‌నాలు వ‌ద్దు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్పును బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారు.. మాజీమంత్రి హరీష్ రావు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు అవ‌స‌రం లేద‌ని తేలిపోయింద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. మంగ‌ళ‌వారం మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జ‌రిగిన…

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు

chiranjeevi Donations to Chief Minister Relief Fund

రేవంత్‌ను కలిసి చెక్కు అందించిన చిరంజీవి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16 :  వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు సాయం అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు చిరంజీవి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. రామ్‌ చరణ్‌ తరఫున మరో రూ.50 లక్షల చెక్కుల‌ను సీఎం రేవంత్‌కు అంద‌జేశారు. అలాగే అమర్‌రాజా గ్రూప్‌ తరఫున…