Category ముఖ్యాంశాలు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

– సుకుమా జిల్లా ఎస్పీ ఎదుట 29మంది లొంగుబాటు భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 14 : ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ‌ఆ రాష్ట్రంలోని సుకుమా జిల్లాతో ఎస్పీ కిరణ్‌చౌహాన్‌ ఎదుట వివిధ క్యాడర్‌లో ఉన్న 29 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. వారికి రూ.2లక్షల చొప్పున రివార్డు అందచేసారు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో…

చట్టప్రకారం విలేక‌రుల‌ అరెస్ట్

 ‌- విచారణకు రమ్మంటే రాత్రి కే ఫ్లైట్‌ ‌టిక్కెట్‌ ‌బుక్‌ ‌చేసుకుని పరారీ – అందుకే ఇద్దరిని అరెస్ట్ ‌చేశాం.. వివరాలు త్వరలో వెల్లడిస్తాం – మీడియాతో నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి14: ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్‌ ‌సీపీ…

తుది దశకు మహా జాతర ఏర్పాట్లు

– భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు – విధుల్లో 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది – భక్తుల రద్దీ నియంత్రణుకు 8 పరిపాలనా జోన్లు, 42 సెక్టర్లుగా విభజన – క్షేత్రస్థాయిలో ఉండి సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత, జనవరి 14 :మేడారం సమ్మక్క-సారలమ్మ మహా…

మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు

-టీవీ ఛానల్‌ ‌జర్నలిస్టుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్‌ ‌క్రైమ్‌ ‌స్టేషన్‌ ‌పోలీసులు దూకుడు పెంచారు. తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం తరఫున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ ‌రంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్ మీడియా,…

18న మేడారానికి ముఖ్యమంత్రి, మంత్రుల రాక

– భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు – 19న గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం – అధికారులతో ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు మంత్రులు ఈ నెల 18న మేడారానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…

వ్యక్తిగత బ్యాంకు ఖాతాలపై సర్కార్ నజర్!

– చలాన్ల పేరిట జనం జేబులకు చిల్లు – తప్పిదానికి తక్షణ శిక్ష – పాలనా వైఫల్యంపై మాత్రం మౌనం – భద్రతా లోపాలకు బాధ్యత ఎందుకు ఉండదు? “ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజల నుంచి వసూళ్లు చేయడమే పరమావధిగా పెట్టుకుంది తప్ప తన వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఈ నిర్ణయం…

ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డ్

– ఖరీఫ్ 2025-26 లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు – ధాన్య సంపదకు సంక్రాంతి ప్రతీక – రాష్ట్ర‌ రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13ః ధాన్యం కొనుగోలులో రాష్ట్రం రికార్డు సృష్టించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్…

పంచాయ‌తీల‌కు రూ.277 కోట్లు విడుద‌ల‌

– స‌ర్పంచ్‌ల‌కు పండగ శుభాకాంక్ష‌లు తెలిపిన డిప్యూటీ సీం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌వ‌వ‌రి 13: సంక్రాంతి పండుగ రోజు గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణ‌యం తీసుకున్నారు.…

అట్టహాసంగా కైట్ ఫెస్టివల్ ప్రారంభం

‌- దాదాపు 19 దేశాల నుంచి కైట్‌ ‌ప్లయర్స్ ‌హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13 కనువిందు చేసే కైట్లు, నోరూరించే స్వీట్లతో.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరు గుతున్న ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలంగాణా మిగతా 2లో..పర్యాటక…