Category ముఖ్యాంశాలు

చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వొద్దు..

సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం అయన సీఎంకు లేఖ రాశారు. అజీజ్‌ నగర్‌లో తన బంధువుల పేరు మీద ఉన్న ఫామ్‌ హౌస్‌కు అధికారులను పంపించాలని కోరారు. ‘ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో మా నిర్మాణం…

అరాచక శక్తి రేవంత్..

దమ్ముంటే మూసి పరీవాహక ప్రాంతంలో పర్యటిద్దాం ఎవ‌రైనా మిమ్మల్ని పొడిగితే.. నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్‌ ‌సవాల్‌ ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పై నిప్పులు నీకు దమ్ముంటే .. నేను, మీరు ఇద్దరం వితౌట్‌ ‌సెక్యూరిటీ మూసి పరీవాహక ప్రాంతంలో కూల్చ‌బోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా..? చైతన్యపురి లాంటి…

సన్న వొడ్లకు క్వింటాకు రూ.500 బోనస్

ధాన్యం కొనుగోళ్లపై స్పెష‌ల్‌ ఫోకస్ 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు సన్నాల పేరిట జరిగే గోల్మాల్ కు కట్టడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్   రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం..

యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్స్ కప్-2024 క్రీడాపోటీల ప్రారంభం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి  అన్నారు. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్ , ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్  క్రీడలకు తలమానికంగా నిలబడిందని,  తెలంగాణ వొచ్చిన పదేళ్లలో…

పండే భూముల్లో ఫార్మాసిటీ ఎందుకు ..?

ఫార్మాసిటీ భూముల్లో రియల్‌ దందా మాజీమంత్రి హరీష్‌ రావు ఆరోపణ రేవంత్‌ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ సవిూపంలో ఫార్మాసిటీ కోసం 15 వేల ఎకరాలు మాజీ సీఎం కేసీఆర్‌ సేకరించారని గుర్తుచేశారు. ఫార్మాసిటీకి అన్ని అనుమతులు వొచ్చిన చోట ఎందుకు…

కెసిఆర్‌ కనిపించకపోవడంలో కెటిఆర్‌ పాత్ర

ఫామ్‌హౌజ్‌లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్‌ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు…

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Devi Sharannavaratri festival begins

బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి శోభ తెలుగు రాష్టాల్ల్రో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయాల్లో శరన్నవరాత్రి వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు…

పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది

తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడు బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, అలంకరణలు పూదండలతో అలంకరణల్లో శ్రీవారిది ప్రత్యేక స్థానం తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడే కాదు అలంకార ప్రియుడు కూడా. బ్రహ్మోత్సవాల్లో నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు, అలంకరణలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.  కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని అలంకారం భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.…

జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రివేడుకలు

అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో శరన్నవరాత్రివేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆలయాల్లో శైవ సంప్రదాయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవ సంప్రదాయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇదే మాసంలో నిర్వహిస్తారు.ఐదో శక్తిపీఠం అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి దేవాలయం విద్యుత్తు దీపాల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతోంది. రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌ శ్రీజోగులాంబ,…