Category ముఖ్యాంశాలు

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు

కువైట్ – సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌…

రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్నీ కాకీ లెక్కలే..

BJP Legislature Leader Eleti Maheshwar Reddy

బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి యాదాద్రి భువనగిరి, అక్టోబర్‌4:  ‌రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్ని కాకీ లెక్కలేనని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో జరిగిన రైతు దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు.చందుపట్ల సొసైటీలో 7వేల మంది రైతులు సభ్యులుగా…

టాలెంట్‌ ‌టెస్ట్‌ల పేరుతో… కార్పొరేట్‌ ‌వల

మిర్యాలగూడ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04: ‌మీ పిల్లలకు మేము పెట్టిన టాలెంట్‌ ‌టెస్ట్‌లో మంచి ర్యాంకు వచ్చింది…. ఉన్న ఫీజులో మేము రాయితీ ఇస్తాము…. మీకు చాలా  డబ్బు ఆదా అవుతుంది… వెంటనే మీరు మా కళాశాలలో చేరాలంటే అడ్వాన్స్‌గా కొంత డబ్బు కట్టండి… లేదంటే మీకు వచ్చిన ర్యాంకు వేరే వారికి కేటాయిస్తాం… తర్వాత…

20 ‌లక్షల మందికి మొండిచేయి

•100% రుణమాఫీ పూర్తి చేశామన్నది డొల్లమాటలే •రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. •సీఎం బండారం మరోసారి బట్టబయలైంది •బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 లక్షల మందికి రుణమాఫీ…

పీకల్లోతు నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ

రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిజామాబాద్‌ ‌రీజియన్‌ ‌లో ఎలక్ట్రిక్‌ ‌బస్సుల ప్రారంభం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌04: ‌పీకల్లోతు నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నిజామాబాద్‌ ‌నిజామాబాద్‌ ‌రీజియన్‌ ‌లో 13 ఎలక్ట్రిక్‌ ‌బస్సులను శుక్రవారం ఆయన…

రాష్ట్రం లో స‌రికొత్త‌గా స్పోర్ట్స్ పాల‌సీ

యువ‌త‌ను ప్ర‌పంచ‌స్థాయి క్రీడాకారులుగా తీర్చ‌దిద్ద‌డ‌మే ల‌క్ష్యం గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036…

నెత్తురోడిన దండకారణ్యం

ఛత్తీస్‌గ‌ఢ్ లో పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు 30 మంది మావోయిస్టుల మృతి మృతుల సంఖ్య మ‌రింత‌ పెరిగే అవకాశం భారీగా ఆయుధాలు స్వాధీనం ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో మరోసారి కాల్పులు మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ…

తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి,ప్రజాతంత్ర,అక్టోబర్‌04: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.…