Category ముఖ్యాంశాలు

మేడారంలో జాతర సందడి

– ఘనంగా మండమెలిగె పండగ నిర్వహణ – భారీగా తరలి వస్తున్న భక్త జనం – గద్దెల వద్ద పూజారుల ప్రత్యేక పూజలు ములుగు, ప్రజాతంత్ర, జనవరి21: మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల మండ మెలిగే పండుగను పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే మేడారం సమ్మక్క దేవత పూజరులు సిద్ధబో యిన, కొక్కెర,…

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్

– అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య – ఉస్మానియాలోనైనా, ఆసిఫాబాద్లోనైనా ఒకేస్థాయి విద్య అందాలి – అధికారులకు మంత్రి దామోదర్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21 : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్…

ప్రాజెక్టు ప‌నులు శ‌ర‌వేగంగా పూర్తిచేయాలి

– ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనుల కోసం ప్ర‌త్యేక విభాగం – నిధుల కేటాయింపున‌కు సీఎం ఓకే – పూడిక‌తీత ప‌నుల‌కు ప్రాధాన్యం – కాళేశ్వ‌రం పున‌రుద్ధ‌ర‌ణ డిజైన్లు నెల‌లోపు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం…

నైనీ బ్లాక్ టెండ‌ర్లు పిలిచి వెన‌క్కి త‌గ్గ‌డ‌మేంటి?

– అవినీతి అక్ర‌మాల వార్త‌లు దుర‌దృష్ట‌క‌రం – సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న దుర్వినియోగం – సింగ‌రేణికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.47వేల కోట్ల బ‌కాయిలు – ఏ బొగ్గు గ‌ని సంస్థ‌కూ ఇంత‌టి ఇబ్బందులు లేవు – సింగ‌రేణిని రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోచుకున్నాయి – కేంద్రం త‌ర‌పున పూర్తిగా స‌హ‌క‌రిస్తా – మంత్రి కిష‌న్‌రెడ్డి న్యూదిల్లీ,…

సభకు రాకుండా జీతాలు తీసుకుంటే ఎలా?

– ఇది ముమ్మాటికీ అనైతిక చర్యే అవుతుంది – ఇలాంటివి నిరోధించేలా చట్టం తీసుకు రావాలి – శాసనసభాపతుల సదస్సులో స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్య లక్నో, జనవరి 21: శాసనసభకు ఒక్క రోజు కూడా హాజరు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. నో వర్క్.. ‌నో పే’ అనే…

ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య

– తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌-రైతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యల‌కు పాల్ప‌డ్డారు. భూపాలపల్లి, మెదక్‌ ‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. భూపాలపల్లి జిల్లా కాటారం…

మేడారం మహా జాతరకు వారం రోజులే

– ఈనెల 28నుంచి ప్రారంభం – 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా – విధి నిర్వహణలో 50 వేల మంది అధికారులు, సిబ్బంది – భక్తులకు ఏ లోటు రాకుండా విస్తృత ఏర్పాట్లు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 21: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో…

రూ.12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్

– తెలంగాణతో రష్మి గ్రూప్ ఎంవోయూ – 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు – ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం దావోస్, జనవరి 21: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

ఏటా జూలైలో హైదరాబాద్‌లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సదస్సు

– దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన – ‘జాయిన్ ది రైజ్‌’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శన – ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి దావోస్, జనవరి 21: ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో…