Category ముఖ్యాంశాలు

జార్ఖండ్‌ ‌లో ఇండియా కూటమి సమష్టి విజయం

పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం హర్షణీయం.. •రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాంచి, నవంబర్‌ 23 :  ‌జార్ఖండ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు… తమ అందరి సమష్టి విజయమని,  ఇక్కడ బిజెపి తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిజెపి…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గుణపాఠం

harees rao

కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మలేదు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 23:  ‌మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై ఎక్స్ ‌వేదికగా హరీష్‌ ‌రావు స్పందించారు. తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్‌,…

మోదీ నాయకత్వానికి అండగా మహారాష్ట్ర

ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ఏ ఎన్నిక జరిగినా బీజేపీదే విజయమని  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  మోదీ నాయకత్వానికి  అండగా నిలిచినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  మహావికాస్‌ అఘాడీ కూటమి విద్వేషాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఎంవీఏ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు కిషన్‌ ‌రెడ్డి.…

రవాణా శాఖ ఆదాయాన్ని పెంచాలి..

ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు.. రవాణా శాఖలో పెండింగ్‌లో ఉ ప్రమోషన్లు పూర్తి చేయాలి స్కూల్‌ ‌బస్సులపై నిరంతర తనిఖీలు •ఈవీ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించండి.. సమీక్ష సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి ఏడాది  సమీపిస్తుండటంతో ఆదాయం…

వయనాడ్‌లో ప్రియాంక భారీ విజయం

తొలిసారి లోక్‌సభలో అడుగు పెడుతున్న చెల్లి అన్న రాహుల్‌ ‌మెజార్టీని దాటేసి రికార్డ్ ‌మెజార్టీ హర్షం వ్యక్తం చేసిన  సిఎం రేవంత్‌ ‌వయనాడ్‌, ‌నవంబర్‌ 23: ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. వయనాడ్‌ ‌లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై…

‌ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి

సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ది పొందాలి ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి భద్రాచలం,ప్రజాతంత్ర,నవంబర్‌ 23 : ‌ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలయ్యే విధంగా జిల్లా అధికారులు కృషి చేస్తే సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ధి పొందుతారని తెలంగాణ…

‌కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌

యువత, మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యం : స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌కొడంగల్‌ ‌నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్‌…

టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌‌గా హైదరాబాద్‌

సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ రంగాల‌కు కేరాఫ్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి విప్లవాత్మక నిర్ణ‌యాలు చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలందించాలి కామన్ వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్‌ గ్లోబల్…

ఫిరాయింపులపై స్పీకర్‌ ‌చర్య తీసుకోవాలి

లేదంటే ‘సుప్రీమ్‌’‌ను ఆశ్రయిస్తాం: బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌22:  ‌ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ‌తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు…