Category ముఖ్యాంశాలు

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంట‌ర్‌

– 15 మంది మావోయిస్టుల మృతి – సారండా ఏజెన్సీలో ఎదురుకాల్పులు -మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యడు అనల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జిల్లాలోని కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు,…

ఇది సిట్ కాదు.. డైలీ సీరియ‌ల్‌

– హామీలు ఎగ్గొట్టి అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ గేమ్‌లు – బొగ్గు కుంభ‌కోణాలు బ‌య‌ట‌పెడితే సిట్ నోటీసులిచ్చారు – స్కామ్ పై ఆధారాలు చూపినా కేంద్రం ప‌ట్టించుకోదు – ఇప్పుడు ఫోన్లు ట్యాప్ కావ‌డంలేద‌ని డీజీపీ చెప్ప‌గ‌ల‌రా? – ఏత‌ప్పూ చేయ‌లేదు.. సిట్‌కు హాజ‌ర‌వుతా – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి…

దేశంలో క్రీడా సంస్కృతి పెంచేందుకు కృషి

– ఇందులో భాగంగానే వివిధ ర‌కాల క్రీడా పోటీలు – 15 రోజుల పాటు 30 మైదానాల్లో నిర్వ‌హ‌ణ‌ – క్రీడ‌ల్లో మ‌నం రాణించాలి – క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్న ప్ర‌ధాని – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025–26ను ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్‌ సికింద్రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22:  ప్రధాన మంత్రి…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్‌ ‌నేత కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు – రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 22: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్‌ అధికారులు తాజాగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం…

సింగరేణిపై కేంద్రం సంచలన నిర్ణయం

– నైని కోల్‌ ‌బ్లాక్‌ ‌టెండర్లపై విచారణ – ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆదేశం న్యూదిల్లీ, జనవరి 22: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న నైని కోల్‌ ‌బ్లాక్‌ ‌టెండర్లపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నైని విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల…

ఖ‌రీఫ్ లో రికార్డు స్థాయి ధాన్యం కొనుగోళ్లు

– గ‌త 25 ఏళ్ల‌లో ఇదే రికార్డు – ధాన్యం కొనుగోళ్ల వ‌ల్ల 14.20ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది – అగ్ర‌స్థానంలో నిజామాబాద్‌, న‌ల్గొండ జిల్లాలు – ప్ర‌జాపంపిణీ ద్వారా మ‌రిన్ని నిత్యావ‌స‌ర స‌రుకులు – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22:  ధాన్యం దిగుబడిలోనే కాక ఖరీఫ్ సీజన్ లో…

సిరిసిల్ల‌లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం

– బీఆర్ఎస్ పాల‌న‌లోనే సిరిసిల్ల అభివృద్ధి – కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి – కాంగ్రెస్‌కు షాకిచ్చిన పంచాయ‌తీ ఫ‌లితాలు – సిరిసిల్ల ఎన్నిక‌ల‌ను నేనే ప‌ర్య‌వేక్షిస్తా – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని మెజారిటీ వార్డులను…

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు డ‌బ్ల్యూఈఎఫ్‌ మద్దతు

– రైజింగ్ 2047 విజన్‌లో భాగస్వామ్యం పంచుకుంటాం – వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్ దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డ‌బ్ల్యూఈఎఫ్‌) సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్‌వర్క్…

కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమాగం

– నిధులు లేక పడకేసిన అభివృద్ధి. – మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో క్లీన్ స్వీప్ – బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక…